వరంగల్ మామునూరు చేరుకున్న ప్రధాని మోడీ స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జిల్లా అధికారులు కాసేపట్లో భద్రకాళి ఆలయానికి ప్రధాని మోడీ 11 గంటలకు పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన 11.45కు గంటలకు ఆర్ట్స్ కాలేజీ మైదానానికి మోడీ 3500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు మధ్యాహ్నం 1.40 గంటలకు మోడీ తిరిగి రాజస్థాన్ పయనం
ఇండియాలో 47 శాతం మంది ఉద్యోగులు(employees) తమ ఉద్యోగాల పట్ల భద్రత లేదని వెల్లడించారు. అయితే సర్వే చేయబడిన 17 దేశాలలో సగటు 38 శాతం కంటే ఇది ఇండియా(india)లోనే ఎక్కువ ఉండటం విశేషం.
ప్రముఖ సంస్థ మెక్డొనాల్డ్స్(mcdonald) ఇండియాలోని వివిధ ప్రాంతాల్లోని స్టోర్ లలో తయారు చేస్తున్న బర్గర్లలో టమాటా వాడకాన్ని ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. అది ఎందుకు? మరి ఏ ప్రాంతాల్లో నిలిపివేశారో ఇప్పుడు చుద్దాం.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, నలుగురు మృతి గుడిహత్నుర్ మేకలగండి దగ్గర జరిగిన ప్రమాదం మరో ఐదుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు మృతులు ఆదిలాబాద్ జిల్లా వాసులుగా గుర్తింపు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది
ఈరోజు(జులై 8న) వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి. ఈ సందర్భంగా ఇప్పటికే వైఎస్ షర్మిల(ys sharmila) కడప చేరుకున్నారు. శనివారం ఉదయం తల్లి విజయమ్మ, కొడుకు, కూతురు, ఇతర కుటుంబీకులతో కలిసి ఆమె వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. కానీ నిన్న తన పేరుతో ఉన్న భూమిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలోని వరంగల్(warangal) సహా పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ(modi) ఈరోజు(జులై 8న) తెలంగాణకు రానున్నారు. మొత్తం సుమారు రూ. 6,100 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈరోజు(july 8th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
రేపు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సీఎం జగన్, వైఎస్ షర్మిలలు ఇడుపులపాయకు చేరుకోనున్నారు. వేర్వేరుగా రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించనున్నారు.
ప్రముఖ రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ సభ్యులు సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో వైసీపీ నేతల గురించి సీఎం జగన్ తో సుదీర్ఘంగా చర్చించారు.
హెర్బల్ ప్రోడక్ట్ పేరుతో భారీ స్కామ్ బయటపడింది. రూ.200 కోట్ల స్కామ్ వల్ల దేశ వ్యాప్తంగా 7 వేల మంది మోసపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో భార్య గురించి అసభ్యకరంగా ట్వీట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, క్షమాపణలు చెప్పకుంటే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని జనసేన పార్టీ హెచ్చరించింది. అసభ్య పోస్టులు పెట్టిన వారి వివరాలను తెలుపుతూ ట్వీట్ చేసింది.
టాలీవుడ్లో స్టార్ హీరోయిగా ఎదిగింది పూజా హెగ్డే(pooja hegde). వరుణ్ దేశ్ ముకుంద సినిమాతో తెలుగు తెరుకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక లైలా కోసం లో నాగచైతన్య సరసన నటించింది. ఈ రెండు సినిమాలు క్లిక్ అవ్వలేదు. అయినా ఆమెకు అల్లు అర్జున్ సరసన డీజేలో నటించే అవకాశం వచ్చింది. అందులో గ్లామర్ డోస్ పెండచంతో అందరి దృష్టి ఆమెపై పడింది. కానీ అది కూడా క్లిక్ కాకపోవడంతో ముంబయికి చెక్కేసింది.
సాయి రోనక్, రిచా పనై, అర్షిన్ మెహతా, బాబా భాస్కర్ కీలక పాత్రల్లో నటించిన సర్కిల్(Circle) ఈరోజు(జులై 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు జాతీయ అవార్డులు దక్కించుకున్న నీలకంఠ(Neelakanta) ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫస్ట్ సినిమా ఉప్పెనతో సాలిడ్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty). ఆ సినిమాతో టాలీవుడ్లో హాట్ కేక్లా మారిపోయింది. అమ్మడికి వరుస ఆఫర్స్ వచ్చాయి. అయితే హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకుంది. కానీ రీసెంట్గా ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. అయితే ఈ మధ్య కృతి శెట్టిపై కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. దాంతో ప్లీజ్.. అలా చేయొద్దని చెబుతోం...
తెలంగాణను అవమానించిన మోడీ ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని రేపటి వరంగల్ పర్యటనను బీఆర్ఎస్ నాయకులంతా బహిష్కరిస్తున్నట్లు మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలిపారు.