ఏపీ సీఎం జగన్పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. రాష్ట్రానికి సీఎంగా జగన్ అవసరం లేదని విమర్శించాడు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరులో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
క్రికెట్లోకి బీసీసీఐ కొత్త రూల్ను తీసుకొచ్చింది. ఇకపై జరిగే మ్యాచ్ల్లో ఆ రూల్ అమలు కానున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
ఏపీలో భూమి కంపించింది. భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఇప్పటి వరకూ 12 మంది మృతిచెందారు.
సీఎం కేసీఆర్ దంపతులు సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. విజన్ ఉందని, విస్తరాకుల కట్ట ఉందని సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఏపీకి ఏం చేశారో చెప్పాలని ఆమె నిలదీశారు.
ఇతనికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారితో 30 ఏళ్ల అనుబంధం ఉంది. అంతేకాదు అనేక సంవత్సరాలుగా చిరంజీవితో పనిచేస్తున్నారు. అతనే అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు(Swami Naidu). ఈ క్రమంలో అతను మెగాస్టార్ ఫ్యామిలీ గురించి పలు విషయాలు హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏం చెప్పారో చుద్దాం.
శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి, మరో ఇద్దరికి గాయాలు మృతుల్లో ముగ్గురు మహిళలు మృతులు విజయవాడ వాసులుగా గుర్తింపు తిరుమల నుంచి శ్రీకాళహస్తి వెళ్తుండగా ప్రమాదం
సూడాన్ నగరంలో శనివారం జరిగిన వైమానిక దాడిలో కనీసం 22 మంది మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. సుడాన్ ప్రత్యర్థి జనరల్స్ మధ్య జరిగిన పోరాటంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ప్రస్తుతం దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.
ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలోని గులార్లో ప్రమాదం చోటుచేసుకుంది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి నదిలో బోల్తా పడిందని ఎస్డిఆర్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పదకొండు మంది ప్రయాణికుల్లో ఐదుగురిని రక్షించినట్లు వారు తెలిపారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే గల్లంతైన వారిలో విజయవాడకు చెందిన దంపతులు ఉన్నట్లు తెలిసింది. వారు హైదరాబాద్...
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డీమెర్జ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్ బోర్డులో ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా, మాజీ CAG రాజీవ్ మెహ్రిషి డైరెక్టర్లుగా నియమితులైనట్లు కంపెనీ జూలై 8న పేర్కొంది. అయితే ఈ సంస్థను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(Jio Financial Services)గా మార్చేందుకు ఈ మేరకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గుండెపోటు మరణాలతో పాటు హృద్రోగ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. అయితే అందుకు ప్రధాన కారణం ఇదేనని రిసెర్చ్ వైద్యనిపుణులు చెబుతున్నారు. అందెంటో తెలుసుకోండి మరి.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది.