భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది.
ఏపీలోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి.
దేశవ్యాప్తంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(IMD) పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) ఈరోజు(జులై 9) నుంచి రెండో విడత వారాహి యాత్ర(varahi yatra)ను పునఃప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరు నుంచి బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుంది.
సికింద్రాబాద్ లష్కర్ బోనాల నేపథ్యంలో ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారుల రాకపోకలను మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త జాతీయ కార్యవర్గంలో తొలగించిన రాష్ట్ర చీఫ్లను నియమించింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay)తో సహా ఇటీవల ఆయా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి రిలీవ్ చేయబడిన కొంతమంది ప్రముఖ నాయకులు ఉన్నారు.
ఈరోజు(july 9th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
భారీ వర్షాల కారణంగా జమ్మూ ప్రాంతంలోని జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రహదారిని అధికారులు మూసివేశారు. అంతేకాకుండా రెండో రోజు అమర్నాథ్ యాత్రను కూడా నిలిపివేస్తూ ప్రకటన చేశారు.
భోజ్పురి నటి నేహా మాలిక్ తన హాట్ ఫొటో షూట్ చిత్రాలను అందాల కనువిందు చేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ చిత్రాలు చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అత్యంత అంచనాల చిత్రం జైలర్ నుంచి మొదటి సింగిల్ కావలా గురువారం విడుదలైంది. ఇది రిలీజైన కొన్ని గంటల్లోనే ట్రైండింగ్లో కొనసాగడంతోపాటు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్(Adipurush) చిత్రంలో పలు సన్నివేశాలు, డైలాగ్స్ వివాదాస్పందంగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియోలా ఈ అంశంపై పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఈ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్(manoj muntashir) స్పందించారు. ఈ చిత్రం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు శనివారం బహిరంగ క్షమాపణలు(apologized) చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ పార్టీలను పత్తా లేకుండా చేస్తాం కేసీఆర్ అవినీతి ఢిల్లీ దాకా పాకింది గడిచిన 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది TSPSC స్కాం గురించి ప్రజలందరికీ తెలుసు అనేక ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయి అధికార పార్టీ నేతలు తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేశారు సమ్మక్క-సారాలమ్మలు పౌరుషానిక...
రూ.6,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన కొద్దిసేపటికే వరంగల్ బహిరంగ సభలో ప్రధాని మోడీ(modi) తెలుగులో నమస్కారం అంటూ ప్రసంగించారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.