డైరెక్టర్ శంకర్(shankar shanmugam) పరిచయం అవసరం లేని పేరు. అతను కోలీవుడ్ నుంచి వచ్చినప్పటికీ, కమర్షియల్ ఎలిమెంట్స్తో మిళితమైన అతని కష్టతరమైన, అత్యంత ఆకర్షణీయమైన చిత్రాల కోసం మొత్తం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ అతనిని సొంతం చేసుకుంది. ఈ స్టార్ డైరెక్టర్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా తన చిత్రాల గురించి తెలుసుకుందాం.
సోషల్ మీడియా పుణ్యమా అని వేణు స్వామి(Venu Swamy) చాలా ఫేమస్ అయిపోయాడు. స్టార్ సెలబ్రిటీస్ పై ఈయన చేసే కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతునే ఉంటాయి. ముఖ్యంగా ఫలానా జంట విడిపోతుంది.. కలిసి ఉండలేరు.. విడాకులు తీసుకుంటారు అని చెబుతుంటాడు. తాజాగా మరో టాలీవుడ్ కొత్త జంట కూడా విడిపోతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రత కోసం కర్రలు ఇస్తామని ప్రకటించిన నిర్ణయంపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) స్పందించారు. వాటిలో నిజం లేదని అన్నారు. భక్తుల భద్రత కోసం తాము ఖర్చు విషయంలో వెనుకాడబోమని అన్నారు.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ మధ్య తాను చేసిన ఒక కామెంట్ వలన తనను చాలా మంది విమర్షిస్తున్నారని చెప్పుకొచ్చింది. అప్పడు ఆయన అభిమానులతో ఇప్పుడు ఆయన వ్యతిరేకులతో తిట్లుతింటుందని..తన రాత అంతే అనుకుంటా అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు వైరల్గా మారింది.
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం జైలర్ సినిమా కలెక్షన్లను చూస్తే ట్రేడ్ పండితులకే మైండ్ పోయేలా ఉంది. కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్స్టార్ స్టామినా ఏంటో చూపెట్టింది. ఇక తమిళనాడులో అత్యంత వేగంగా రూ.150 కోట్లు దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది.
రీసెంట్గా కన్నడ స్టార్ హీరో(kannada Hero) ఉపేంద్ర(Upendra) చేసిన వ్యాఖ్యలు వివాదం అయిన సంగతి తెలిసిందే. ఉపేంద్ర చేసిన కామెంట్స్ కన్నడలో కొన్ని వర్గాల వారిని ఉద్దేశించి ఉండడంతో.. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పుడు ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు ఉపేంద్ర.
100 మందితో ప్రయాణిస్తున్న పడవ ఆకస్మాత్తుగా మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న 60 మందికిపైగా మృతి చెందారు. అయితే వారంతా పేదరికం, యుద్ధ భయాల నేపథ్యంలో వలస వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన సెనెగల్ నుంచి ప్రయాణించిన పడవ(boat capsized) కేప్ వెర్డే(cape verde)లో కనిపించకుండాపోయింది.
తెలంగాణ(telangana)లో రాబోయే మూడు రోజులు వర్షాలు(rains) కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 18, 19, 20 తేదీలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మానసిక క్షోభ(mental health) వల్ల మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే అవి ఆరోగ్యంపై ఎలా ప్రభావితం అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.
తిరుమలలో కాలినడన వెళ్లే అలిపిరి మార్గంలో చిరుతపులుల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని బంధించేందుకు అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటివల ఒక చిరుతపులి బంధీ కాగా, తాజాగా మరోకటి బోనులో చిక్కింది.
శ్రావణం మాసం రాగానే పూజలు, వ్రతాలు, నోములు అందరు చేస్తారు. కానీ అలా చేయడానికి సరైన పద్దతిని అధ్యాత్మికవేత్త శివ ప్రసాద్ ప్రేక్షకుల కోసం హిట్ టీవీతో చక్కగా వివరించారు. అలాగేే నాగుల చవితి, పంచమి, షష్టి ఈ మూడు రోజులకు ఉండే విశిష్టత ఏంటో చెప్పారు.
ఈరోజు(august 17th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
కింగ్ ఫిషర్ 10 లక్షల బీర్ బాటిళ్లులను మైసూరు సీజ్ చేశారు
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పెళ్లిపీటలెక్కనున్నారు. ఆగస్టు 19న ఆయన నిశ్చితార్థం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సెప్టెంబర్ 6న వివాహం జరగనుంది.
వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్పాట్లో ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారంతా తేనె అమ్ముకునేవారిగా పోలీసులు గుర్తించారు.