MDCL: సంతానం లేదని మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్కు వలస వచ్చిన రవళి అనే మహిళ, పెళ్లై మూడేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైంది. తన భర్త వినయ్కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పింది. వినయ్ ఇంటికి చేరుకునేసరికి ఆమె ఉరివేసుకొని మృతి చెందింది.