BDK: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ నియోజకవర్గంలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వారు ప్రకటించారు. ఉదయం 9 గంటలకు గండుగులపల్లి ZPHSలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ చేస్తారని అన్నారు. గండుగులపల్లి క్యాం
CTR: కుప్పం (M) కంగుంది సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంగుంది వైపు నుంచి కుప్పానికి వస్తున్న పాల ట్యాంకర్ మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. డ్రైవర్ తీవ్రంగా గాయపడగా ట్యాంకర్లోని పాలు రోడ్డు పాలయ్యాయి. డ్రైవరు చికిత్స నిమిత
తిరుపతి జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట మండలం తడుకు రైల్వే స్టేషన్ సమీపంలో తిరుపతి-చెన్నై హైవేపై నడిచి వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ ఇద్దరూ చనిపోయారు. మృతులు విజయపురం మండలం KVపుర
NZB: జిల్లా కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్రూంల పంపిణీ ప్రక్రియపై నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి MPDOలు, హౌసింగ్ AEలు, MPOలు, GP కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఇళ్ల నిర్మాణాల
NZB: నిజామాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజి కోటగల్లీ వద్ద బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు ఆకతాయిలను షీ టీమ్స్ బృందం బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నిందితులను తదుపరి చర్యల కోసం 28వ టౌన్ పోలీస్ స్టేషను అప్పగిం
AP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చేపట్టిన నిరసన ర్యాలీల విజయవంతంపై పార్టీ అధినేత జగన్ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో ఆగ్రహం ఉందని, దీని
NRPT: పీఎం కేర్స్ చిల్డ్రన్తో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పిల్లల ఆరోగ్యం, విద్య, రక్షణకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలు వారికి అందేలా చూడాలని డీస
WNP: జిల్లా పానల్ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల బీఆర్ఎస్ నాయకులు ఎస్పీ రావుల గిరిధర్కు ఫిర్యాదు చేశారు. పానల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాబు నాయక్, ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడినా,
WGL: యువతను మత్తు పదార్థాల ప్రభావం నుంచి దూరంగా ఉంచి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మాదక ద్రవ్య
WGL: రోగి శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా నయం చేయడం వైద్యుడి కర్తవ్యమని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. తాను వైద్యురాలిగా రాణించి, ప్రస్తుతం ప్రజా సేవా మార్గంలో అడుగు పెట్టానని, తెలంగాణలో వైద్య విద్య విస్తరణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానిక