గద్వాల పట్టణంలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)గా పనిచేస్తున్న నేహా పర్వీన్కు ఇవాళ ఉత్తమ అవార్డును అందజేశారు. ఉమ్మడి జిల్లాలో తెలంగాణ మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జా
SKLM: రిమ్స్ కాంట్రాక్టు కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి.మురళి, కార్యదర్శి ఆర్.ప్రకాశరావు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ వద్ద రిమ్స్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర
కడపలోని YVU ఎంబీఏ విభాగంలో సీనియర్ విద్యార్థులు మంగళవారం రాత్రి జూనియర్ విద్యార్థులపై వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థి లక్ష్మీకాంత్ మద్యం మత్తులో జూనియర్పై దాడి చేశాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర
NGKL: వంగూరు మండలం సర్వారెడ్డిపల్లిలో గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ఈరోజు గ్రామసభ నిర్వహించారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లేబర్ బడ్జెట్ తయారీ గురించి చర్చించారు. చిన్న, సన్నకారు రైత
విశాఖ: చూపు కోల్పోయిన అభాగ్యులకు వెలుగు చూపే నియోవిజన్ వైద్యుల సేవలు అపూర్వమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. భీమిలి జోన్ 3వ డివిజన్ వాణిజ్య సముదాయంలో బుధవారం నిర్వహించిన ఉచిత కంటి పరీక్షా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. 200 మందిక
బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో RCB హోంగ్రౌండ్ చినస్వామి స్టేడియంపై సస్పెన్షన్ కొనసాగుతోంది. దీంతో పుణే స్టేడియాన్ని తాత్కాలికంగా తమ హోంగ్రౌండ్గా ఉపయోగించుకోవాలని RCB నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్న
E.G: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక ఆనంద్ ఏజెన్సీహోటల్లో రాజమండ్రి అర్బన్ టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం అట్టహాసం
VZM: కూటమి ప్రభుత్వంతోనే సొంత ఇంటి కల నెరవేరుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఇవాళ బొండపల్లి మండలంలోని అంబటివలస గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహాలను మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. ప్
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ను ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, ఆవరణ పరిసరాలు పరిశీలించారు. నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. కంపోస్ట్ షెడ్ను పరిశీలించి కంప
AP: మెడికల్ కాలేజీల పేరుతో వైసీపీ కొత్త నాటకం ఆడుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. కేంద్ర నిధులు రూ.1,550 కోట్లు తప్ప.. వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. జగన్ మోడల్ అంటే ఆలస్యం.. చంద్రబాబు మోడల్ అంటే సూప