ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో అధికారులు స్పీడు పెంచారు. వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఏపీ YSRCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
టర్కీ-సిరియాలో తీవ్ర భూకంపం సంభవించి 100 గంటల తర్వాత కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు ఇరు దేశాల్లో కలిపి 24 వేల మందికిపైగా మరణించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు ఉన్నాయని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్ కేతిరెడ్డి అన్నారు. వాటి పరిష్కారం కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ధరిణితో సమస్యలు లేవని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ప్
తనపై వచ్చిన చీటింగ్ ఆరోపణల పైన స్పందించారు సింగర్ యశస్వి కొండేపూడి(Yasaswi Kondepudi). నవసేనకు, అక్కడి పిల్లలకు సాయం చేస్తున్నానని లేదా వారిని దత్తత తీసుకున్నానని తాను ఎక్కడా చెప్పలేదన్నారు.
తెలంగాణలో విద్యుత్ కోతల నేపథ్యంలో మరోసారి బషీర్ బాగ్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సమక్షంలో వేల కోట్ల రూపాయల విద్యుత్ స్కాం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన విద్యుత్ కొనుగ
మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇప్పటికే సినిమా డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ కు ఆహ్వానం అందింది. దాని కంటే ముందే మరో వేడుక కోసం ఆర్ఆర్ఆర్
ఖమ్మంలోనూ ఇటీవల వందే భారత్ రైలుపై దాడి చేయడంతో రైలు అద్దాలు పగిలాయి. ముగ్గురు యువకులు కావాలని రైలుపై రాళ్లు రువ్వారు. రైలు ప్రారంభం కాకముందే వైజాగ్ లో ఆగి ఉన్న రైలుపై కొందరు యువకులు రాళ్లు విసిరారు