బాలీవుడ్ (Bollywood) అగ్రనటులు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ధర్మేంద్ర (Dharmendra)లకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మంగళ వారం నటుల నివాసానికి ఈ బెదిరింపులు (threat calls) వచ్చాయి. వారి నివాసాల వద్ద బాంబులు పెట్టామంటూ ఉదయం నాగపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) కొద్ది నెలల క్రితం భారత రాష్ట్ర సమితి (BRS)గా మారింది. అయినప్పటికీ లోకసభ సచివాలయం ఇప్పటికీ గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ (BAC) నుండి టీఆర్ఎస్ (TRS)ను తొలగించింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కుప్పకూలింది. వరుసగా రెండు టెస్టుల్లో ఆసీస్ ను ఓడించిన భారత్.. తాజా టెస్టులో మాత్రం తేలిపోయింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
భారత్ కు (Indian) చెందిన ఓ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు (Australian police) మంగళవారం కాల్చి చంపారు. అతను బ్రిడ్జింగ్ వీసా పైన ఆస్ట్రేలియాలో (Australia) ఉంటున్నాడు.
గ్రీస్ లో (Greece) రెండు రైళ్లు ఢీకొన్న (Train Crash) సంఘటనలో 29 మంది మృతి చెందగా, 85 మంది వరకు గాయపడ్డారు. ఈ తీవ్ర విషాద సంఘటన గ్రీస్ దేశంలోని (Greece) లారిస్సా నగరం (Larissa City) సమీపంలోని టెంపీలో మంగళవారం జరిగింది.
ఓ బాలుడు దొంగా పోలీస్ వంటి హైడ్ అండ్ సీక్ (Hide and Seek) గేమ్ ఆడుతూ ఏకంగా తన దేశాన్ని దాటి, మరో దేశానికి వెళ్లిన ఆసక్తికర సంఘటన బంగ్లాదేశ్ (Bangladesh)లో జరిగింది.
జీవితా రాజశేఖర్ (Jeetha Rajasekhar) సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న లాల్ సలామ్ (lal salaam) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రజనీకాంత్ చెల్లెలి పాత్రకు ప్రాధాన్యత ఉంది. ఈ పాత్రకు జీ
ప్రధాని (prime minister of india) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ (PM Kisan) స్కీమ్ కింద భారత ప్రభుత్వం రూ.16,800 కోట్లను విడుదల చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి (Vijaya Sai Reddy) సోషల్ మీడియా (Social Media) అనుసంధాన వేదిక ట్విట్టర్ (T
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో స్థిర అభివృద్ధిపై చర్చ సందర్భంగా పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి.
గుంటూరు జిల్లాలో రైతు భరోసా పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నీ అబద్దాలు చెప్పారని, అసలు వాస్తవాలను దాచి, తామేదో చేసినట్లు చెప్పుకుంటున్నారని తెలుగు దేశం పార్టీ విమర్శలు గుప్పించింది.