బ్రిటన్ దేశంలో ద్రవ్యోల్బణం(uk inflation) ఫిబ్రవరిలో నాలుగు నెలల్లో మొదటిసారిగా 10.4 శాతానికి(10.4%) చేరుకుంది. ఈ క్రమంలో గురువారం వడ్డీ రేట్లను పెంచాలని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(bank of england)పై ఒత్తిడి పెరగనున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక ఇంధన
పాకిస్తాన్ లోని న్యూస్ క్యాస్టర్ మాష్రిక్ టీవీ.. బ్రేకింగ్ వార్తలు చదివే సమయంలోనే అక్కడ ప్రకంపనలు వచ్చాయి. దీంతో టీవీ న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుండగా అతను నిలుచున్న స్థానం సహా స్టూడియో అంతా కంపిస్తున్నట్లుగా వీడియోలో చూడవచ్చు.
భారత్తో బుధవారం చైన్నైలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దిగిన ఆసీస్ ఆటగాళ్లు 5 ఓవర్లకు 39 పరుగులు చేశారు.
దేశంలో ఉగాది పండుగ(ugadhi festival) సందర్భంగా పసిడి రేటు(gold rates) దాదాపు వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్(hyderabad)లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 59,130 ఉండగా, 22 క్యారెట్లకు రూ.54,200గా ఉంది.
ఢిల్లీలో (Delhi) భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party), ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) మధ్య పోస్టర్ల, సోషల్ మీడియా యుద్ధం సాగుతోంది. ఢిల్లీలో హఠాత్తుగా మోడీ హఠావో... దేశ్ బచావో అంటూ వేల పోస్టర్లు వెలుగు చూశాయి.
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ లను తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పైన తెలంగాణ ఐటీ శ
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి(corona virus) క్రమంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే వెయ్యికిపైగా కోవిడ్ కేసులు(covid cases) నమోదయ్యాయి. దీంతో దేశంలో(india) యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 7,026కు చేరింది. ఈ నేపథ్యంలో మొత్తం ఇన్ఫెక్షన్లలో ఇవి 0.02% ఉండగా, మరణాల రేట
NBK 108వ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనిల్ రవిపూడి(anil ravipudi) ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాలయ్య(Balakrishna) చిత్రాలు పోస్ట్ చేస్తూ తెలియజేశారు. అన్న దిగిండు...ఈసారి మీ ఊహకు మించి ఉంటుందని డైరెక్టర్ అన్నారు. పోస్
తాడేపల్లి గోశాలలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో... సూపర్ సింగర్స్, సరిగమప లిటిల్ ఛాంప్స్ ద్వారా పరిచయమైన మయూక్, సాయి వేద వాగ్ధేవిల పాటకు సీఎం జగన్ మంత్రముగ్ధులయ్యారు.
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj) మంగళ వారం భావోద్వేగానికి గురయ్యారు. రంగమార్తాండ (Rangamarthanda Movie) ప్రెస్ మీట్ లో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రంగమార్తాండ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.