JGL: మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ శివారులోని చెరువు వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్, బైక్ ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ముద్దంగుల కిష్టయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పర
కోనసీమ: జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 52 కమర్షియల్ పౌల్ట్రీల్లో 24 లక్షల కోళ్లు ఉన్నాయని, 10చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఇతర జిల్లాల్లోని కోళ్ల ఉత్పత్తులు రానీయకుండా అరికట్టామన్నారు. ఇ
VZM: చీపురుపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎ.రాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఐదవ తరగతి 80 సీట్లు, ఇంటర్మీడియట్ 80 సీట్లు ఉన్నట్లు ఆమె వెల్లడి చ
MNCL: చెన్నూర్కు చెందిన లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఏల్పుల పోచం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లైవ్ డ్రాయింగ్ యాత్ర పూర్తి చేసిన తొలి ఆర్టిస్టుగా ప్రఖ్యాతి గాంచారు. భారతదేశ నలుమూలల తిరుగుతూ
కొనసీమ: మండల కేంద్రం ఆలమూరులో గత మూడు రోజులుగా పంచాయితీ కుళాయి నీరు సరఫరా కాకపోవడంతో త్రాగు నీరు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుందాపోయిందని ప్రజలు
GNTR: ప్రశ్నించటానికే పుట్టానన్న పవన్ కళ్యాణ్ పాలనను పక్కనపెట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతున్న ఈ డిప్యూటీ సీఎం రాష్ట్రానికి అవసరమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఫైర్ అయ్యారు. పవన్ను జనం నమ్మారు గెలిపించారు. ఇప్పుడు ప్రశ్నించడం, పరి
NZB: మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 1078.30 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో 40.583 టీఎంసీల నీటి నిలువ ఉంది. మిషన్ భగీరథ కోసం 231 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తున్నట్లు అధికారులు
GNTR: పూరి నుంచి తిరుపతి వెళుతున్న (17479) ఎక్స్ప్రెస్ రైల్లో భారీగా గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్ 3వ నంబర్ ప్లాట్ ఫామ్ పై పోలీసులు తనిఖీలు నిర్వహించి 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోచ్ 4 బ్యాగుల్లో గంజాయి లభించగా నింద
కామారెడ్డి: చైల్డ్ హుడ్ కేన్సర్ పై అవగాహన కోసం పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హాఫ్ మారథాన్ నిర్వహించనున్నట్లు పద్మపాని సొసైటీ చైర్మన్ సత్య నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. విద్యా సంస్థల సహకారంతో మార్చి 2న స్
NZB: నగరంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ అహ్మద్ శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలోని దర్గా, స్మశాన వాటిక స్థలంలో అక్రమంగా మొరం తవ్వుతున్నారన్నారు. స్థలాన్ని కాపాడాలని కోరుతూ కలెక్టర్