మణిపూర్లో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. జూలై 14 న మణిపూర్లోని జిరిబామ్లో సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందంపై గుర్తు తెలియని సాయుధ దుండగులు దాడి చేశారు.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని అత్యంత సున్నితమైన తాజ్మహల్పై డ్రోన్ ఎగురుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజ్ మహల్ 500 మీటర్ల వ్యాసార్థాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించిన సమయంలో ఈ వీడియో బయటకు వచ్చింది.
ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. ఒడిశాలోని పురాతన జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం 46 ఏళ్ల తర్వాత నేడు తెరచుకుంది. ఆ ఖజానా ఎంత ఉందో ఇప్పుడు వెల్లడి కానుంది.
2018లో ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకోవడం దేశాన్ని ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసింది. బురారీ పేరు వినిపించినప్పుడల్లా 11 మంది వ్యక్తులు పైకప్పు నుండి కొమ్మల మాదిరిగా వేలాడుతూ ఉన్న దృశ్యం కళ్ల ముందు క
మీకు పావురాలను పెంచుకోవడం ఇష్టమా అయితే వాటితో జాగ్రత్త. ఎందుకంటే పావురం ఈకలు, రెట్టలు నేరుగా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ మేరకు ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
యూపీలోని ఫతేపూర్లో ఓ పాము ఓ యువకుడిని వెంబడించింది. ఆ యువకుడు ఎక్కడికి వెళ్లినా పాము అతడిని వెంబడించి కాటేస్తోంది. ఇప్పటి వరకు 40 రోజుల వ్యవధిలో ఆ యువకుడిని పాము ఏడుసార్లు కాటేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇడి అరెస్టును కేజ్రీవాల్ సవాలు చేశారు.