KMR: రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్కి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, తెలంగాణ జన సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుంభాల లక్ష్మణ్ యాదవ్లు సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఉన్నత పదవిని పొందాలని, ప్రజల శ్రేయస్సు కోసం మరింతగా కృషి చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు.