HNK: రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా భవన్ నుంచి డిప్యూటీ సీఎం నిర్వహించిన కాన్ఫరెన్స్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. రాజీవ్ వికాసం పథకాన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి విజయవంతం చేయాలన్నారు.