మార్చి నెల నుండి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. పొరుగు దేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అధ్వాన్న స్థితిలో ఉంది. అయినా కూడా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది.
జమ్మూకశ్మీర్లో శనివారం భద్రతా బలగాలు భారీ మొత్తంలో డ్రగ్స్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. డ్రగ్ (హెరాయిన్) విక్రయించేందుకు ఓ వ్యక్తి కొనుగోలుదారుడి కోసం వెతుకుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఇటలీలోని అపులియాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం ముగిసింది. కానీ అనేక జ్ఞాపకాలను మిగిల్చింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆతిథ్యం ఇవ్వడం, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఛత్తీస్గఢ్లో మరోసారి నక్సలైట్లు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. నారాయణపూర్లోని అబుజ్మద్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఎనిమిది మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం.