ఏజెంట్(Agent) మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 28వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్(Release) చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తా
బాంబే జయశ్రీ(Bombay Jayashri) నిన్నటి రాత్రి తీవ్ర మెడ నొప్పితో కిందపడిపోయారని సన్నిహితులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న జయశ్రీని వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి(Hospital)లో చికిత్స పొందుతున్న ఆమె కోలుకున్న తర్వాతనే ఇండియాకు తిరిగి వచ్చే అవ
హీరోలు అక్షయ్ కుమార్(Akshay Kumar), టైగర్ ష్రాఫ్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్(Shooting) జరుగుతుండగా స్టంట్ చేసే టైంలో అక్షయ్ కుమార్ మోకాలికి గాయం అయ్యింది. దీంతో ఫ్యాన్స్(Fans) ఆందోళన చెందుతున్నారు. అయితే గాయాలు తీవ్ర
టాలీవుడ్(Tollywood) సీనియర్ నటుడు నరేష్(Naresh) ఈమధ్యనే తన కోయాక్టర్ అయిన పవిత్రా లోకేష్(Pavitra Lokesh)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఓ సినిమా(Movie) చేయబోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో తెలుగు, కన్నడ సినిమా రూపొందుతోం
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మికా మందన్నా(Rasmika Mandanna) తన వ్యక్తిగత ఫీలింగ్స్, విలువల గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. ఏ చిన్న విషయం అయినా సరే తాను అంత సులభంగా వదిలిపెట్టనని, నిద్రలేవగానే తన పెంపుడు జంతువులతో సమయం గడుపుతానని అన్నారు. ఆ త
సుబ్రమణ్యం(Subramanyam) కేరళలోని పాలక్కాడ్ కు చెందిన మలయాళీ కుటుంబం. ఆయన భార్య మోహినీ. ఈ దంపతులకు అజిత్ కుమార్(Ajith Kumar)తో పాటుగా అనుప్ కుమార్, అనిల్ కుమార్ కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అజిత్, ఆయన భార్య షాలిని, పిల్లలతో కలిసి యూరప్ టూర్ లో ఉన్నారు. తండ్రి మర
ప్రస్తుత రోజుల్లో చాలా మంది పోషక విలువలున్న ఆహారాన్ని(Food) తీసుకోవడం లేదు. తద్వారా అనేక మంది రోగాల(Health Problems) బారిన పడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్(Fast Food) తినడం వల్ల అనారోగ్యపాలు అవుతున్నారు. జంక్ ఫుడ్(Junk Food)కు అలవాటు పడి లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటున్న
మాస్ మహారాజ రవితేజ(Ravi teja) ఫ్యామిలీ నుంచి టాలీవుడ్(Tollywood)కు ఓ హీరో పరిచయం అవుతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు అయిన మాధవ్(Madhav) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఆ మూవీ తెరకెక్కుతోంది. పెళ్లి
తాను ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలంటూ కంగనా రనౌత్(Kangana Ranaut) కోరుకుంది. తన శత్రువులు తనను విశ్రాంతి తీసుకోనివ్వకుండా చేశారని, తాను ఎంత విజయం సాధించానన్నది ముఖ్యం కాదని, తనను తన పాదాలపై నిల్చుని విజయ పథంలో నడిచేలా చేశారని, అటువంటి వారందరికీ కృత