ప్రస్తుతం యావత్ సినిమా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అంటే అది రాజమౌళి, మహేష్ బాబు సినిమానే. అసలు ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అఫిషీయల్ అప్డేట్స్ లేవు. కానీ రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ మాత్రం సమయం వచ్చినప్పుడల
హీరోయిన్లు అప్పుడప్పుడు చేసే కొన్ని బోల్డ్ కామెంట్స్ షాక్ ఇచ్చేలా ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు పచ్చిగా మాట్లాడుతుంటారు. రీసెంట్గా ప్రియాంక చోప్రా చేసిన కొన్ని కామెంట్స్ వైరల్గా మారాయి. ఇక ఇప్పుడు డస్కీ బ్యూటీ దీపిక పదుకొనే అంతక
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి పుష్పమూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తగ్గేదేలే మ్యానరిజమ్, సాంగ్స్ వరల్డ్ వైడ్గా ఎంతో పాపులర్ అయ్యాయి. అందుకే పుష్ప2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ రూటే సపరేటు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈయంగ్ హీరో. క్షణంతో మొదలైన అడివిశేష్ బాక్సాఫీస్ హంట్.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అయితే సినిమాల ప
2018లో కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ ఘటనలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఈ ఘటనల ఆధారంగా 2018 మూవీ తెరకెక్కింది.
లాల్ సలామ్ మూవీ(Laalsalam Movie)లో మొయిదీన్ భాయ్ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ ను రజినీ(Rajanikanth) చేస్తున్నారు. ఇటీవలె ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలించిన నిందితుడిని కేరళకు చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.