ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయనతో ఉన్న 70 మందికి గాయాలు అయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారు.
మరో రెండు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. యాత్రకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేంద్రం, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
హీరో నాగశౌర్య ‘రంగబలి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా ఎంట్రో ఇస్తోంది. సీహెచ్ పవన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. తాజాగా ర
బీజేపీ అగ్ర నేతలపై, కాంగ్రెస్ నాయకులపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా నిరూపించి చూపాలని కేటీఆర్ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం విజయ్ హిట్ థెరికి రీమేక్ కావడంతోపాటు శ్రీలీల కథానాయికగా నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు భ
తెలుగులో మహేష్ బాబుతో ఓ సారి, రామ్ చరణ్తో కలిసి రెండుసార్లు రొమాన్స్ చేసింది బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. మహేష్తో కలిసి భరత్ అనే నేను, చరణ్ సరసన వినయ విధేయ రామ.. ప్రస్తుతం రామ్ చరణ్తో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది కియారా. అయితే క
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి 'బ్రో' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో టీజర్ అప్డేట్ ఇచ్చ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. ఆమె దాదాపు పదమూడు, పద్నాలుగు సంవత్సరాలకు పైగానే టాలీవుడ్ లో రాణించింది. ప్రస్తుతం ఆమె మెగా స్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. కాగా, ఈ మూవీ షూటింగ్ తమన్నా పూర్తి చేసుకుంది.
స్టార్ బ్యూటీ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన సామ్.. ప్రస్తుతం రూట్ మార్చేసింది. అయినా అమ్మడిని పట్టించుకునే వారే లేరు. అందుకు నిదర్శనమే.. తాజగా జరిగిన
జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.