RR: షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ బదిలీపై కమిషనరేట్కు వెళ్తున్న సందర్భంగా గురువారం షాద్ నగర్ ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుల్లు, ఎస్వోటీ పోలీసులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. భవిష్యత్తులో సీఐ విజయ్ కుమార్ ఉన్నత పదవులను అలంకరిం
NRML: విద్యార్థులు భయపడకుండా పదో తరగతి పరీక్షలను బాగా రాయాలని నిర్మల్ జిల్లా CPO జీవరత్నం, ఖానాపూర్ ఎంపీడీవో రమాకాంత్, ఎంపిఓ రత్నాకర్ సూచించారు. గురువారం ఖానాపూర్ మండలంలోని బీర్నంది జెడ్పీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలప
ఈ మ్యాచ్లో భారత్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఇంగ్లండ్ జట్టులో రెహాన్ స్థానంలో ఓవర్టన్ వచ్చాడు.IND: అభిషేక్, శాంసన్(w), ఇషాన్ కిషన్, సూర్య(c), తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్దీప్, చక్రవర్తి, బుమ్రాENG: సాల్ట్, బట్లర్(w), బ్రూక్(c), బెథెల్, బాం
VKB: రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను అసెంబ్లీ చాంబర్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అభ్యర్థులిద్దరికీ స్పీకర్ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో సన్మాని
ప్రకాశం: గిద్దలూరు మండల రైతులకు అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తి సాధనపై అవగాహన కల్పించేందుకు జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గురువారం విజ్ఞాన యాత్ర నిర్వహించారు. రైతులను మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామంలోని షేడ్నెట్, పాలీహౌస్లకు తీసుకెళ్లి
NLG: హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మను సింగ్వి, వేం నరేందర్ రెడ్డిలకు మద్దతు తెలుపుతూ మునుగ
AP: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు APSRTC గుడ్న్యూస్ చెప్పింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. విద్యార్థులు బస్సుల్లో కండక్టర్కు కేవలం త
బీహార్ సీఎంగా ఉన్న నీతీష్ కుమార్ అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, లోక్ సభ ఎంపీగా ఇప్పటికే ప్రాతినిధ్యం వహించిన ఆయన.. రాజ్యసభ ఎంపీగా వెళ్లనుండటంతో అన్ని సభల్లోనూ సభ్యత్వం పొందిన నాయకుడిగా చరిత్ర సృష్టించనున
SRPT: మండలంలోని ముకుందాపురం పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను గురువారం ఎస్సై వీరన్న పట్టుకున్నారు. ముకుందాపురానికి చెందిన బూదరపు ఉపేందర్ అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుబడ్డాడు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, ప్రభు
తూ.గో: గోకవరం మండలం మల్లవరం అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. 15 రోజుల క్రితం పోలవరం జిల్లాలో కలకలం రేపిన పులి ఇప్పుడు ఇక్కడ సంచరిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు అడవి వైపు ఎవరూ వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని క