NLR: బుచ్చి పట్టణంలో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జీరో వేస్ట్ లిట్టెర్ గవర్నెన్స్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కౌన్సిలర్లు అధికారులు పాల్గొని జొన్నవాడ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు
NRML: సీఎం కప్ రాష్ట్ర స్థాయి తైక్వాండో క్రీడా పోటీలలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి నేడు మూడు కాంస్య పతకాలు సాధించారు. తైక్వాండో విభాగంలో నేహల్, జోయా, శ్రీహంష్ తమ ప్రతిభతో కాంస్య పతకాలు గెలుచుకుని జిల్లాకు గర్వకారణమయ్యారు. వీరికి శిక్షణ
SDPT: చేర్యాల పట్టణం అన్ని వార్డులో కోతులు సంచరిస్తూ పిల్లలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి. కోతుల సంఖ్య పెరగడంతో ప్రజలు ఇంటి తలుపులు మూసి వేసుకుని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్లపై గుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురి చేస్తున
అల్లూర: కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీలో చెత్త సేకరణ కార్యక్రమం పక్కాగా అమలుచేస్తున్నామని పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఐవీఆర్ఎస్ కాల్స్కు స్పందించాలన్నారు. సోమవారం శింగరాళ్లపాడు, మంగళవారం లుబ్బర్తి,
SRPT: కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన పసుపులేటి నాగరాజు ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపిన వివరాలు.. గడ్డి మిషన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై ఈ నెల 9వ తేదీన నాగరాజు విషయం తాగాడు. ఖమ్మంలో చికిత్స పొందు
MDK: విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా శనివారం మనోహరాబాద్ మండల పరిధిలోని కాళ్లకల్ గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజాబాట నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రజలు విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,910 పెరిగి రూ.1,59,280కు చేరింది. అలాగే, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,750 పెరిగి రూ.1,46,000గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.2,90,000కు చ
SKLM: ఏపీ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ. 4.75 కోట్లు ఎక్స్ గ్రేషియా శనివారం విడుదల చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
ADB: నార్నూర్ మండలంలోని బోధి బుడోకాన్ కరాటే అసోసియేషన్ విద్యార్థులు HYDలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు బయలుదేరారు. నేటి నుంచి 23వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో వారు పాల్గొననున్నట్లు మాస్టర్లు ముకేశ్, రాము తె
2026 టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పిచ్ క్యూరేటర్లపై విపరీతమైన ఒత్తిడి ఉందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అన్నాడు. మెగా టోర్నీ కోసం నాణ్యమైన పిచ్లను సిద్ధం చేయడం సవాలుతో కూడుకున్న పని అని ఆయన పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా విక