దేశం అంతా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తోంది. పేదవాడి అభివృద్ధికి నోచుకోని శత్రువులంతా ఒక్కటై పోతున్నారు. జగన్ గాలితో గెలిచిన వాళ్ళు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుతో కలిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో తిరుమల(Tirumala)కు భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రి నుంచే భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో ఆదివారం భక్తులతో కొండపై ఉన్న కంపార్టెమెంట్లన్నీ నిండిపోయాయి.
నాన్నను చూడాలని దేవాన్ష్ (Devansh) అడగగా కొత్తూరు విడిది కేంద్రానికి నారా బ్రాహ్మణి (nara brahmani) చేరుకున్నారు. కుమారుడు అడగగా క్షణం ఆలోచించకుండా నిన్న సాయంత్రం హైదరాబాద్ (hyderabad) నుంచి కొత్తూరుకు బయల్దేరారు. ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చిన భోజనం తీసుకొచ్చారట. కుమారుడు, భార్యతో కలిసి ఇంటి వద్ద నుంచి తెచ్చిన భోజనాన్ని లోకేష్ ఆరగించారట. కుమారుడితో కాసేపు సరదాగా లోకేశ్ గడిపారు.
తన యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు. తనదైన శైలిలో జగన్ పై విమర్శలు చేస్తున్నారు. మధ్యలో తన మామ బాలకృష్ణ సినిమాల్లోని డైలాగులతో కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు.
ఏపీకి కొత్త గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ కు బదిలీ అయ్యారు. దీంతోపాటు 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటించారు.
నందమూరి తారకరత్న(39) ఆరోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యుడు రామకృష్ణ అప్ డేట్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లకుండా బెంగళూరులోనే ఫారెన్ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి రోజాపై జనసేన పార్టీ (Janasena) పీఏసీ సభ్యులు మెగాబ్రదర్ నాగబాబు మళ్లీ సైటైర్లు వేశారు.ట్విట్టర్ వేదికగా రోజాకు కౌంటర్ ఇచ్చారు. నిండ్ర మండలం బీజీ కండ్రిక, ఎంసీ కండ్రిక గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన రూ.11 లక్షల నిధులతో మంజూరు
tdp leaders are met the governer:నారా లోకేశ్ (nara lokesh) యువగళం (yuvagalam) పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే యాత్ర చేస్తోన్న తమ నేత ప్రాణాలను హానీ తలపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ రోజు గవర్నర్ (governer) బిశ్వభూషణ్ హరిచందన్కు (biswabhusan harichandan) ఫిర్యాదు చేశారు.
Minister Amarnath : హైదరాబాద్ నగరంలో ఫార్ములా కారు రేసు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కారు రేసింగ్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నగరానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో ఏపీ మంత్రి అమర్నాథ్ కూడా ఉన్నారు
మహాశివరాత్రి(Maha Shivratri) సందర్భంగా దేశంలోని శివాలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. పండగ సందర్భంగా శ్రీశైలంలో ఫిబ్రవరి 11వ తేది నుంచి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ప్రారంభమయ్యాయి.
JC Prabhakar reddy : జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇంతకీ మ్యాటరేంటంటే... అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా జేసీ ఆందోళన చేపట్టారు
నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలోనే రెండు సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. అప్పుడు కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి అనేక కేసులకు సంబంధించిన పత్రాలు దహనమయ్యాయి. అప్పుడు ఆ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. తాజాగా జరిగిన ప్రమాదంలో మరికొన్ని పత్రాలు మంటల్లో కాలిపోయాయి. ఏ పత్రాలు తగలబడ్డాయో ఇంకా తెలియరాలేదు.