ఈ ఎన్నికల్లో తాను గెలవకుంటే… ఇవే చివరి ఎన్నికలు అంటూ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా… చంద్రబాబు చేసిన కామెంట్స్ పై మంత్రి బొత్స సత్యానారాయణ స్పందించారు. నిజంగానే చంద్రబాబుకి 2024 ఎన్నికలు చివరి ఎన్నికలు అని బొత్స పేర్కొనడం గమనార్హం. సీనియర్ మంత్రి బొత్సా కర్నూలులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తధాస్తు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబ...
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీల వారు సమాయత్తమౌతున్నారు. ప్రజలను ఎలా ఆకర్షించాలా అని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే…. జగన్, చంద్రబాబు, పవన్ లు కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల మద్దతు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్.. ఉండవల్లి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఓ...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో చంద్రబాబులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఆ సమయంలో ఆయన చేసిన కామెంట్స్… వైరల్ గా మారాయి. అసెంబ్లీలో తనను, తన భార్యను అవమానించారని అన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ కౌరవ సభలా ఉందని, దాన్ని గౌరవ సభను చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నార...
సూపర్ కృష్ణ నిన్న తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా… నేడు ఆయన భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. హైదరాబాద్ పద్మాలయా స్టూడియోస్ లో కృష్ణ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కృష్ణ ఆదివారం సాయంత్రం గుండెపోటుకి గురయ్యారు. హైదరాబాద్ లోని కాంటినెం...
సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. పలు అనారోగ్య కారణాల కారణంగా ఆయన కన్నుమూశారు. ఆదివారం అర్ద్రరాత్రి గుండెపోటుకు గురైన కృష్ణ ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్ల వారు జామున 4 గంటటలకు తుది శ్వాస విడిచారు. కాగా కృష్ణ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా, జగన్, కేసీఆర్ లు సంతాపం వ్యక్తం చేయడం గ...
తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. విశాఖలో… జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ నేపథ్యంలో… వైసీపీ నేతలంతా.. పవన్ పై విమర్శలు చేస్తున్నారు. మా ప్రభుత్వం గురించి ప్రధానికి ఫిర్యాదు చేస్తారా అని మండిపడుతున్నారు. అయితే… పవన్ పై విమర్శలు చేస్తున్న వైసీపీ మంత్రులు, నేతలకు నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ ని చూసి వైసీపీ నేతలంతా ఎందు...
ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటన ముగిసిన సంగతి తెలిసిందే. ఏపీ పర్యటనలో భాగంగా… మోదీ.. జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. మోదీతో భేటీ అనంతరం.. పవన్ తొలిసారిగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీని ప్రశంసిస్తూ ట్విట్టర్లో వరుస పోస్టులు చేశారు. మోదీతో భేటీ అయిన సమయంలో ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేసిన పవన్ కల్యాణ్.. మోదీ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చారు. తాను ఎనిమిద...
బాలయ్య అన్ స్టాపబుల్ షో అదరగొడుతోంది. మొదటి సీజన్ కంటే… సెకండ్ సీజన్ మరింత సూపర్ గా ఆకట్టుకుంటోంది. ఈ సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొందరు సినిమా వాళ్లతో రెండు, మూడు ఎపిసోడ్ లు చేయగా మళ్లీ… మరో పొలిటికల్ లీడర్ ని పిలుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే… పిలిచే రాజకీయ నాయకులందరూ జగన్ కి వ్యతిరేకంగా ఉన్నవారే కావడం గమనార్హం. ఈ శుక్రవారం ప్రసార...
జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత మరొకరు పవన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. కాగా… తాజాగా.. మంత్రి బొత్స సత్య నారాయణ పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. పవన్.. తమ ప్రభుత్వంపై ప్రధాని మోదీకి ఫిర్యాదుచేయడం పై ఘాటుగా స్పందించారు. సినిమా నటుడు వచ్చాడని చూసేందుకు వచ్చిన జనాల ముందు ఆవేశంగా మాట్లాడితే సరిపోతుందా అని మంత్రి ప్రశ్నించార...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆడియో లీకులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ మంత్రి ఆడియో లీకు బయటకు రాగా…. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరిట మరో ఆడియో లీకు బయటకు రావడం గమనార్హం. గతంలో మంత్రిగా ఓ మహిళతో అయన మాట్లాడిన సంభాషణ వైరల్ అయింది. ఐ లవ్యూ బంగారం అంటూ ఆయన మాట్లాడిన మాటలు… అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఆయన వయసేంటి.. ఇంత లేటు వయసులో ఇలాంటి కాల్స్ ఏంటీ అని పలువురు విమర్శిస్తున్నారు. [&he...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా చురకలు అంటించారు. పవన్ పరిస్థితి తెగిన గాలిపటంలా మారిందని రోజా ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎవరితో కలుస్తారో.. ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాని పరిస్థితిలో , అయోమయంలో ఉన్నారని రోజా అన్నారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో ప్రజాబలం లేదని బిజేపి నేతలు నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. అందుకే మొన్న విశాఖ టూర్ లో పవన్ ను పక్కన పెట్టాడని ఎద్దేవా చేశారు. అంద...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీలో పోలీసులు కేసు పెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో రహదారి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం కొన్ని ఇళ్ల అక్రమ ఆక్రమణల విషయంలో కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే… ఈ విషయంలో పవన్ చాలా సీరియస్ గా స్పందించారు. అసలు ఇవి ఆక్రమణలు కా...
ఆంధ్రప్రదేశ్ ని ప్రధాని మోదీ ఆదుకోవాలంటూ సీఎం జగన్ రిక్వెస్ట్ చేయడం విశేషం. మోదీ… తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… జగన్ .. ప్రధాని మోదీకి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ విభజన గాయాల నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదని ప్రధానికి తెలియజేశారు. విశాఖలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని నరేం...
ప్రధాని నరేంద్రమోదీ.. ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ నగరంలో బస చేస్తున్న ఆయన.. జనసేనాని పవన్ తో భేటీ కూడా అయ్యారు. కాగా.. అంతక ముందు.. ఆయన రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ నేతలతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. జగన్ ప్రభుత్వ పాలనపై పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచ...
ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖలో ప్రధానికి ప్రజలు నీరాజనం పట్టారు. ఘన స్వాగతం పలికారు. కాగా… విశాఖలోనే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత… పవన్ తో మోదీ భేటీ అయ్యారు. ప్రధాని బస చేసిన ఐఎన్ఎస్ చోళ హోటల్లో ఇరువురూ సుమారు 35 నిమిషాల పాటు చర్చించారు. పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీపై తెలుగు రాష్ట్రా...