• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మూడేళ్ల తర్వాత… మోదీతో భేటీకానున్న పవన్…!

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం విశాఖ పర్యటనకు వస్తున్నారు. 12న పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఏయూలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ టూర్‌కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  వెళతారా లేదా అన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్ కు బ్రేకులు పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో ఈ రోజు రాత్రి 8.30గంలకు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. విశాఖ నగరంలో ఇఎన్ఎస్...

November 11, 2022 / 10:27 AM IST

తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రావాలి.. చంద్రబాబు..!

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎప్పుడైతే ఫోకస్ పెట్టారో… అప్పుడే.. చంద్రబాబు కూడా.. తెలంగాణలో టీడీపీని నిలపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత.. టీడీపీ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ నేతలు కూడా వేర్వేరు పార్టీల్లోచేరిపోయారు. కాగా.. ఇప్పుడు మళ్లీ… ఇన్నాళ్ల తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీని బతికించేందుకు చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. క...

November 10, 2022 / 07:36 PM IST

కూతురి పెళ్లికి తెలంగాణ గవర్నర్ ని ఆహ్వానించిన అలీ..!

టాలీవుడ్ నటడు అలీ… ఇటు సినిమాలతోపాటు… అటు రాజకీయాల్లోనూ తన సత్తా  చాటుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ విజయానికి తన వంతు సహాయం చేశాడు. ఈ క్రమంలో తాజాగా జగన్ ప్రభుత్వం అలీ కి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవిని కేటాయించాడు. అయితే ఈ పదవి దక్కినందుకు ఆలీ సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ...

November 10, 2022 / 06:37 PM IST

ఇప్పటంలో ఎవరికీ అన్యాయం జరగలేదు…సజ్జల..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై  వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శల వర్షం కురిపించాడు. అసలు ఇప్పటం గ్రామంలో  ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని… పవన్ ఎందుకు అంత ఓవర్ గా రియాక్ట్ అయ్యాడో అర్థం కాలేదని సజ్జల పేర్కొనడం విశేషం. సభకు స్థలం ఇచ్చిన ఒక్కరి ఇల్లు కూడా పోలేదని,  ప్రభావం పడే అవకాశం ఉన్న ఒక వ్యక్తి కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడని గుర్తుచేశారు. దీనికి పవన్ కళ్యా...

November 10, 2022 / 03:35 PM IST

ప్రధాని మోదీతో కలిసి రేపు విశాఖలో జగన్ పర్యటన..!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ఏపీలో పర్యటనలో బాగంగా.. జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. ప్రధాని తిరిగి వెళ్లేంతరకు ఆయనతోనే ఉండనున్నారు. ప్రధానికి వీడ్కోలు పలికిన తర్వాత తిరుగు పయనం కానున్నారు. రేపు సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ విశాఖ ...

November 10, 2022 / 03:32 PM IST

పవన్ విలువ దిగజారిపోతోంది… కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ మత ప్రభోధకుడు కేఏపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ విలువ రోజు రోజుకీ దిగజారిపోతోందంటూ కేఏ పాల్  పేర్కొనడం గమనార్హం. ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 9 పార్టీలు మారాడని చురకలు అంటించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం మొదలు బహుజన సమాజ్వాది పార్టీ, బిజెపి లాంటి ఎన్నో పార్టీలతో జట్టు కట్టి పవన్ క...

November 9, 2022 / 07:23 PM IST

మా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది… ఒప్పుకున్న ధర్మాన..!

తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ… మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్ … హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకులు…. ప్రజల్లో తమకు వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని అంగీకరంచరు. తమ పాలన అద్భుతంగా ఉన్నాయనే నిరూపించుకోవాలని అనుకుంటారు. అయితే.. సడెన్ గా.. ధర్మాన చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ పార్టీకి పాజిటివ్ గా మారతాయా..? ల...

November 9, 2022 / 12:07 PM IST

మరో వివాదంలో చిక్కిన గోరంట్ల మాధవ్…!

గోరంట్ల మాధవ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆయన వైసీపీలో చేరకముందు నుంచే జేసీతో కయ్యం పెట్టుకొని వివాదాల్లోకి ఎక్కారు. ఇటీవల ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడారంటూ వివాదంలో చిక్కారు. అందులో ఉన్నది తాను కాదని.. మార్ఫింగ్ చేశారని ఆయన వాదించినప్పటికీ ఆయన వాదన ఎవరూ పట్టించుకోలేదు. కాగా.. తాజాగా ఆయన మరో వివాదంలోచిక్కారు. మాధవ్ ఉంటున్న ఇంటికి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదని ఆ ఇంటి యజమా...

November 9, 2022 / 08:15 AM IST

పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అలీ…!

ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా… బాధ్యతలు చేపట్టిన తర్వాత… మొదటి సారి అలీ… పవన్ పై విమర్శలు చేయడం గమనార్హం. ప్రభుత్వంపై పవన్ చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదంటూ అలీ పేర్కొనడం గమనార్హం.   గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్లను కూల్చేస్తోందని.. జనసేన పార్టీ ప్లీనరీ కోసం గ్రామ ప్రజలు స్థలం ...

November 9, 2022 / 08:07 AM IST

ఇప్పటం బాధితులకు పవన్ ఆర్థిక సాయం…!

ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సహాయం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఇప్పటం బాధితులకు ఆర్దిక సాయం ప్రకటించారు. ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో కొందరిని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసిందని పవన్ ఆరోపించారు. నాలుగు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష రూపాయలు సా...

November 8, 2022 / 07:03 PM IST

పవన్ ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు.. అంబటి షాకింగ్ కామెంట్స్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడంటూ.. వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు  చేశాడు. పవన్ ఈరోజు ఇప్పటంలో ఈ రోజు పర్యటించిన సంగతి తెలిసిందే. తమ పార్టీ అభిమానుల ఇళ్లు కూల్చివేశారంటూ పవన్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన అధికార పార్టీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. కాగా… పవన్ చేసిన విమర్శలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బండి అని పవన్ కళ్యా...

November 7, 2022 / 05:29 PM IST

ఇప్పటం గ్రామంలో పవన్(Pawan kalyan) పర్యటన… సేమ్ మూవీ సీన్ రీపేట్ అయ్యిందిగా….!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌(Pawan kalyan) గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన అభిమానులకు చెందిన 53ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడంతో హుటాహుటిన పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. శుక్రవారం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో జనసేన అభిమానుల ఇళ్లను కూల్చివేయడంతో పవన్ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు ఇప్పటం గ్రామంలో ఆయన పర్యటించాలని అనుకున్నారు. అయితే… ఆయన పర్యటన...

November 5, 2022 / 03:53 PM IST

చంద్రబాబు(Chandrababu) కాన్వాయ్(convoy) పై రాయి దాడి

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ(nandigama) పర్యటనలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయితో విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది మధుబాబుకి గాయమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసుల భద్రత సరిగా లేకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ దాడులకు బయపడేది లేద...

November 4, 2022 / 06:55 PM IST

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి(Ayyanna Patrudu)కి ఊరట…!

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఊరట లభించింది. తన ఇంటి నిర్మాణంలో కబ్జాకి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి(Ayyanna Patrudu)పై గతంలో కేసు నమోదయ్యింది. ఈ కేసుకి సంబంధించి అయ్యన్న పాత్రుడు ఫోర్జరీ డాక్యుమెంట్లను కోర్టు ముందుంచారంటూ ఏపీ సీఐడీ తాజాగా ఆయన్ని నిన్న అర్థరాత్రి అరెస్టు చేసిన విషయం విదితమే. అరెస్టు చేసిన దగ్గర్నుంచి, తీవ్ర గందరగోళమే కనిపించింది ఈ కేసులో. ఏలూరు...

November 4, 2022 / 06:02 PM IST

పవన్(pawan kalyan) పోలవరం పర్యటన… నాదెండ్ల మనోహర్(nadendla manohar) క్లారిటీ…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) త్వరలో పోలవరంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తాజాగా నాదేండ్ల మనోహర్(nadendla manohar) ఏలూరు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. విశాఖ ఘటన ప్రభుత్వ కుట్రే అని ఆరోపించారు. ఏలూరు చేరిన మనోహర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనసేన చీ...

November 3, 2022 / 06:47 PM IST