బాలయ్య అన్ స్టాపబుల్ షోకి చంద్రబాబు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా… ఈ షోపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఆ షోలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలేనని అంబటి ఆరోపించారు. కేవలం తనకు రాజకీయాలకు ఉపయోగపడాలనే ఈ టాక్ షోకి చంద్రబాబు వచ్చాడంటూ నిప్పులు చెరిగాడు. 27 ఏళ్ళ కిందట చేసిన వెన్నుపోటు రక్తపు మరకలను బావ, బావమరుదులు కలిసి తుడిచే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు అన్నారు. మూడు గంటలు కాళ...
బాలయ్య అన్ స్టాపబుల్ షోకి చంద్రబాబు గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. అయితే… ఆ షోలో చంద్రబాబు మాట్లాడిన మాటలపై వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో… తాజాగా… వైసీపీ నేత , ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ‘ఆరోజు ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించారు. దీనిపై పెద్దాయనతో బాలయ్య, హరికృష్ణ, నాతో సహా మొత్తం ఐద...
బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోకి మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో నందమూరి, నారా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే… రాజకీయంగా ఉపయోగపడాలనే ఇలా ప్లాన్ చేశారని విమర్శించేవారు కూడా ఉన్నారు. కాగా.. తాజాగా.. ఈ విషయంపై మంత్రి రోజా స్పందించారు. ...
కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ఈ కేబుల్ వంతెనను 1082 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని…ఐకానిక్ బ్రిడ్జ్ రూపు రేఖ చిత్రాలను గడ్కరీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వంతెన దేశంలో మొదటిది కానుండగా…ప్రపంచంలో రెండోదిగా ...
ఈరోజు నుంచి వారం రోజుల పాటు రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు… తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మత్తు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గోదావరి 4వ బ్రిడ్జ్, గామన్ బ్రిడ్జ్ మీదుగా వాహనాలను మల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈనెల 17న రోడ్ కమ్ రైలు వంతెన మీదుగా అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్య...
జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ కావడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలకు కొడాలి నాని నిర్మాతగా వ్యవహరించారనే సంగతి తెలిసిందే. అదుర్స్ సినిమా వరకు జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య అనుబంధం కొనసాగింది. ఆ తర్వాత పొలిటికల్ కారణాలు, ఇతర కారణాల వల్ల తారక్, కొడాలి నాని కలిసి కనిపించలేదు. అ...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి స్నేహం ఇప్పటిది కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి చేరిన వ్యక్తి కాదు. ముందు నుంచే వీరి మధ్య విడదీయరాని స్నేహం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులోనూ.. విజయసాయి రెడ్డి భాగం పంచుకున్నాడు. అలాంటి వీరి మధ్య చెడిందని కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జగన్ తో ఆయనకు అభిప్రాయ బేధాలు వచ్చాయని..అందుకే.. తనకంటూ సొంతంగా ఓ మీడియా [&hel...
తమ పార్టీ నేతలంతా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలంటూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఎక్కువగానే ఉంది.. కానీ ఇప్పటి నుంచే ఎన్నికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జగన్ పిలుపునివ్వడం గమనార్హం. గురువారం సీఎం జగన్.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా కలిసి కట్టుగా ప...
మూడు రాజధానుల విషయంలో…. ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం రోజు రోజుకీ పెరుగుతోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని ఓ వైపు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే…. మూడు రాజధానులు పెట్టితీరతామని అధికార పార్టీ చెబుతోంది. కాగా… ఈ విషయంలో తాజాగా..టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైరయ్యారు. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ...
మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను నాశనం చేయాలని చూస్తున్నారని…టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికే YSRCP నేతలు ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలు ఆక్రమించారని పేర్కొన్నారు. విశాఖలో విజయసాయికి వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో అనేక మంది విశాఖ వాసులు భయాందోళన చెందుతూ…నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో విశాఖలో భూ దో...
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీ మారబోతున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఆయన త్వరలోనే బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఏపీలో తన బలం పెంచుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ కి ఏపీలో సరైన నాయకులు ఎక్కువ మంది లేరనే చెప్పాలి. అందుకే.. ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా… పోటీకి ...
రోజురోజుకు యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి తన ప్రేమను ఒప్పుకోలేదని..ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కూరాడకు చెందిన యువతిని స్థానికంగా ఉండే సూర్యానారయణ లవ్ చేస్తున్నానని వెంటపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో…కోపం పెంచుకున్న యువకుడు మార్గమధ్యలో ఆమె గొంతు...
సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడంపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాదు కదా…ఆయన తాత వచ్చినా తమకు ఏ నష్టం ఉండదని వెల్లడించారు. సీఎం జగన్ సింహం లాంటి వారని…అందరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదన్నారు. అయినా కూడా తామే అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. అసలు మా పార్టీకి వ్యతిరేక ఓట్లే లేవని మంత్రి కారుమూరి అన్నారు. పవన్ కల్యాణ్ చెబుతున్నట్లు తమ ఓట్లు చీలే అవకాశమే ...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నాయో చెప్పాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు ఎటు పోతున్నాయని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలతో సామాన్యుల జీవితాలు చిధ్రం అవుతున్నాయని విమర్శించారు. గుంతల రోడ్డు కారణంగా చిన్నారి మృతి, ఆస్పత్రిలో ఓ వ్యక్తికి బిల్లు, పె...
ఏపీ రాజధాని విషయంలో ఎప్పటి నుంచో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ ఓ వైపు ఆ ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. మరో వైపు ముఖ్యమంత్రి మూడు రాజధానుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎవరికీ క్లారిటీ లేదు. కాగా.. తాజాగా ఈ విషయంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. విశాఖ రాజధాని కోసం అవసరమైతే రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటానికి దిగుతాన...