కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఆయన జోడో యాత్ర.. ఏపీలో నేటితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన యాత్ర కర్ణాటకలో అడుగుపెట్టింది. ఏపీలో చివరి రోజైన నేడు మంత్రాలయం రాఘవేంద్రస్వామి దేవాలయం సర్కిల్ నుంచి ప్రారంభించి… చెట్ట్నె హళ్లి, మాధవరం మీదుగా కర్ణాటకలోని రాయ్చూర్ జిల్లాలోకి రాహుల్ యాత్ర చేరుకుంది. ...
ఏపీలో రాజకీయాలు(ap politics) రోజు రోజుకీ హీటెక్కిపోతున్నాయి. ఎన్నికలకు 19 నెలల సమయం ఉండగానే అన్ని పార్టీలు అప్రమత్తమౌతున్నాయి. ఏ పార్టీ తో పొత్తులు పెట్టుకోవాలి..? ఎవరు ఏ పార్టీలో చేరాలి అనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇటీవల బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ తాను జనసేనలో చేరబోతున్నట్లు ఇవ్వకనే సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్ర...
ప్రతిపక్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. పెత్తందారులకు, పేదాలకు మధ్య జరుగుతున్న పోరాటమిదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, జగన్(jagan) పై జగన్ పరోక్షంగా కామెంట్ల వర్షం కురిపించారు. ఏం చేయలేని వాళ్లు చెప్పు చూపించి బూతులు తిడుతున్నారని.. ఇలాంటి వాళ్లు మన నాయకులా అంటూ మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏ...
జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాయుడు మరో సారి విమర్శల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనే వరసగా ట్వీట్ల వర్షం కురిపించాడు. పవన్ కి తిక్కుంది, దానికి బాబు దగ్గర లెక్కుంది అని ట్వీట్ చేశారు. అదే విధంగా జనసైనికులను ఉద్దేశించి కూడా ఓ ప్రశ్న వేశారు. జనసేనలో ఉన్న […]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు(raghu rama krishnam raju) మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆయన తన సొంత పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ నేతలు వరసగా పవన్ ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో… దీనిపై రఘురామ కృష్ణం రాజు స్పందించారు. రూమ్ లో బంధించి పిల్లిని కొడితేనే.. అది కళ్లు పీకుతుంది. మరి పులిని కొడితే ఏమవుతుంది? అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ ప్రశ్నిం...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా.. ముఖ్యంగా పవన్ పై వైసీపీ(ysrcp) దాడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలో…. టీడీపీ(tdp), జనసేన(janasena party) పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ దిశగానే రెండు పార్టీలూ అడుగులు ముందుకేస్తున్నాయి కూడా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. అరాచక పాలన చేస్తో...
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా జనసేన, వైసీపీ నేతల మధ్య వాదోపవాదనలు మిన్నంటుతున్నాయి. ఒకరిపై మరొకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలంతా పవన్ ని టార్గెట్ చేసి మరీ విమర్శలు చేస్తున్నారు. పవన్ సైతం ఏమాత్రం తగ్గకుండా వారి మాటలకు కౌంటర్లు ఇస్తున్నారు. కాగా.. సడెన్ గా పవన్.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్...
జనసేన, వైసీపీ ల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే… జనసేన నుంచి పవన్(pawan kalyan) ఒక్కరే కాగా.. వైసీపీ నుంచి మాత్రం చాలా మంది సమాధానం చెబుతున్నారు. తాజాగా.. పవన్ చెప్పుతో కొడతానంటూ చేసిన విమర్శలకు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్(gudivada amarnath) గట్టి కౌంటర్ కౌంటర్ ఇచ్చారు. ఫ్రస్టేషన్ ఎక్కువై పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడు...
జనసేన(janasena party) అధితనే పవన్ కళ్యాణ్(pawan kalyan) రాజకీయంగా తన పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటన ప్లాన్ చేసుకున్నారు. కానీ అదే సమయంలో వైసీపీ విశాఖ గర్జన కార్యక్రమం చేయడంతో ఇద్దరి మధ్య వాదనలు మొదలయ్యాయి. తమ కార్యక్రమాన్ని ఆపాలనే యత్నంతోనే పవన్ విశాఖ వచ్చారంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పవన్ వ్యక్తిగత విషయాలను సైతం రాజకీయం చేస్తూ వైసీపీ...
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పార్టీలో కాస్త స్ట్రాంగ్ ఎవరు ఉన్నారు అంటే… ముందుగా… మంత్రి రోజా(minister roja) పేరు కచ్చితంగా వినపడుతుంది. ఆమె మంత్రి అవ్వకముందు కూడా ప్రతిపక్షం పై తన గళం వినిపించేవారు. అందుకే అందరూ ఆమెను ఫైర్ బ్రాండ్ అని పిలిచేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆమెకు మంత్రి పదవి కట్టబెడతారు అని అందరూ అనుకున్నారు. కానీ.. కాస్త ఆలస్యంగానే ఆమెకు ఆ పదవి దక్కింది. ఇక అసలు విషయంలోకి వస్త...
రాబోయే ఎన్నికల్లో తన పోటీపై వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేయబోతున్నట్లు వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఎంపీ గా పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలను అయన ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని...
లోక్ సత్తా పార్టీ… ఎక్కడో విన్నట్లు ఉంది కదా..? రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ జయప్రకాశ్ నారాయణ(jayaprakash narayan) పెట్టిన పార్టీ ఈ లోక్ సత్తా. ఆయన పార్టీ పెట్టిన కొత్తలో… ఆ పార్టీ సిద్దాంతాలకు చాలా మంది ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగులు ఆయన పార్టీకి ఇంప్రెస్ అయ్యారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే… ప్రజలను పార్టీ సిద్దాంతాలో కాస్త ఆకర్షించారు కానీ.. ప్రజల్లోకి తీసుకువ...
వైజాగ్ నగరంలో శుక్రవారం వైసీపీ అధ్యక్షతన విశాఖ గర్జన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జనసేన నేతలు కూడా ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో.. జనసేన కావాలనే తమ కార్యక్రమాలను నాశనం చేయాలని చూస్తోందని… తమ మంత్రులపై దాడులు చేసిందంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై పవన్ ఘాటుగానే స్పందించారు. ఉత్తరాంధ్ర పర్యటనను మూడు నెలల క్రిందటే తాము ఖారారు చేశామని, వైసీపీ మూడు రాజధానుల కార్యక్రమ...
వైసీపీ నేతలు విశాఖపట్నంలో విశాఖ గర్జన చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం అనంతరం ఎయిర్ పోర్టులో కొందరు మంత్రులపై దాడి జరిగింది. ఆ దాడి జనసేన నేతలు చేశారంటూ పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో… ఈ విషయంపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రులు మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. అసలు మంత్రుల కార్ల మీద దాడ...
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయం రోజు రోజుకీ హీట్ పెంచుతోంది. అమరావతి రాజధానిగా ఉండాలని అక్కడి ప్రాంత ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా… విశాఖనే పరిపాలనా రాజధానిగా ఉండాలని అధిక పార్టీ మొండిపట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో… ఈ రోజు వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. జేఏసీ పిలుపు మేరకు వైసీపీ నేతల మద్దతుతో విశాఖ నగరంలో గర్జన నిర్వహించారు. ఏపీ మంత్రులు దాదాపుగా ఈ గ...