ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మేకతోటి సుచరిత పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల… తన భర్త పార్టీ మారితే… నేను కూడా పార్టీ మారుతానని.. భర్తో పార్టీ.. భార్య ఒక పార్టీ ఉంటే బాగుండదు కదా అంటూ ఆమె పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో… వారు పార్టీ మారతారంటూ వార్తలకు మరింత బలం చేకూరుంది. ఈ నేపథ్యంలో… తాజాగా… సుచరిత భర్త దయాసాగర్ స్పందిం...
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాయుడు విమర్శల వర్షం కురిపించారు. కుప్పం పర్యటన నేపథ్యంలో… పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో జీవో 1 పాటించటాన్ని చంద్రబాబు తిరస్కరించడంపై మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడిన తీరు పిచ్చి కుక్క అరిచినట్లుగా ఉందని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించమని చెబుతున్న విషయంపై కూడా మంత్రి...
తాను పార్టీ మారుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఖండించారు. తాను చివరి వరకు జగన్తోనే ఉంటానని చెప్పారు. ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటానని లేదంటే రాజకీయం మానేసి ఇంట్లో కూర్చుంటానని చెప్పారు. తన భర్త తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోందని, అలా అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎవరికి తోచింది వారు రాసుకుంటారని, వాటిని...
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో విబేధాలు మరింత ముదిరాయి. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుత అధ్యక్షులు సోము వీర్రాజు మధ్య విబేధాలు రోడ్డున పడ్డాయి. రెండు రోజుల క్రితం గుంటూరులో కన్నా మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడిపై నిప్పులు చెరిగారు. దీనిపై సోము వర్గం తాజాగా స్పందించింది. అధ్యక్షుడిపై బాహాటంగా విమర్శలు చేస్తున్న కన్నాపై చర్యలు తీసుకోవాలని సోము వర్గం డిమాండ్ చేస్తోంది. ఆయన టీడీపీ, ...
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. యావత్ దేశంలో 50 శాతం ఓట్లు లక్ష్యమే బీజేపీ ఢిల్లీ పెద్దల లక్ష్యం. అన్ని పార్టీలు ఒకవైపు, తమ పార్టీ ఒకవైపు ఉన్నా కూడా కమలంకు సగం ఓట్లు రావడమే తమ టార్గెట్గా నిత్యం చెబుతుంటారు. దక్షిణాదిన కర్నాటక మినహా ఆ పార్టీకి బలం లేదు. కానీ కర్నాటక తర్వాత ఇటీవల తెలంగాణలో అధికారం దిశగా, తమిళనాడులో రెండు లేదా మూడో పార్టీ […]
వైసీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సినిమా తారలను టార్గెట్ చేయడం ఏమాత్రం సరికాదని, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను లక్ష్యంగా చేసుకొని పనిచేయడం మంచిది కాదని సీపీఐ రామకృష్ణ నిప్పులు చెరిగారు. ఎప్పుడైనా రాజకీయాల్లో కక్ష సాధింపు ఉండవద్దన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనను టార్గెట్ చేయడం వేరే అంశమని చెప్పారు. కానీ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల...
ఆంధ్రప్రదేశ్ మళ్లీ మూడు ముక్కలు అయ్యేందుకు సిద్ధంగా ఉందా? తెలంగాణ విడిపోయాక ఆయా ప్రాంతాలు అభివృద్ధిని బలంగా కోరుకుంటున్నాయా? హైదరాబాద్ వంటి సిటీ దూరం కావడంతో అందరి మనసు ప్రాంతాభివృద్ధి వైపు మరలిందా? ఎవరు పరిపాలించినా ఒకే ప్రాంతంపై దృష్టి సారించి, తమ ప్రాంతాన్ని గాలికి వదిలేస్తున్నారనే అభిప్రాయం కొంతమందిలో ఏర్పడిందా? అందుకే ఇటీవల ఎవరికి వారు తమకు రాష్ట్రం కావాలని కోరుతున్నారా? అంటే అవుననే వాదనలు...
ప్రకాశం జిల్లా కందుకూరులో ఇటీవల చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో లో… తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా… ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ… టీడీపీ కందుకూరు ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో తన కార్యాలయంలో ఉండగా నాగేశ్వరావుని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయనని కందుకూరు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. కందుకూ...
మెగా సోదరులపై మంత్రి రోజా గురువారం విరుచుకుపడ్డారు. ప్రజలకు చిన్న సాయం కూడా చేయని ఆ కుటుంబాన్ని ఓటర్లు ఎప్పటికి అప్పుడు తిప్పి కొడుతున్నారన్నారు. ప్రజలకు కనీస సాయం చేయలేదు కాబట్టే ముగ్గురిని కూడా ప్రజలు సొంత జిల్లాల్లో ఓడించారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుండి చంద్రబాబు తప్పులు చేసినప్పుడు నోటికి ప్లాస్టర్ వేసుకుంటాడని, ఆయన తప్పులు చేసి, ఇబ్బందుల్లో పడినప్పుడు బయటకు వచ్చి మద్దతుగా ని...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ ప్రణాళిక-శిక్షణ కార్యక్రమం బుధవారం బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లను అసహనానికి గురి చేశాయట. సాధారణంగా ఓ పార్టీ నాయకుడిపై మరో పార్టీ నేత విమర్శలు సహజమే. కా...
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 19 కొత్త SUVలను కొనుగోలు చేసింది. 19 టయోటా ఫార్యునర్ వెహికిల్స్లో నాలుగు బుల్లెట్ ప్రూఫ్, మరో రెండు వాహనాలు వీఐపీ సెక్యూరిటీలో భాగంగా జామర్స్ కలిగి ఉంటాయి. ఓ వైపు రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కొత్త కాన్వాయ్ అది కూడా ఏకంగా 19 SUVలు కొనుగోలు చేయడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ 2019లో అధ...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విమర్శల వర్షం కురిపించాడు. చంద్రబాబుని హిట్లర్ తో పోల్చి దారుణంగా కామెంట్స్ చేశాడు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం జనాల ప్రాణాలు తీస్తారా అంటూ ప్రశ్నించారు. జనం ప్రాణాల కన్నా బాబుకు తన పాపులారిటీనే ముఖ్యమని రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన ట్వి...
ఓ వైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్రపై చేసిన వ్యాఖ్యలపై వాడివేడి చర్చ సాగుతుండగా, మరోవైపు ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అంటూ నినదించారు. ఇటీవల ధర్మాన మాట్లాడుతూ… చంద్రబాబు అమరావతిలో భూములన్ని కొనేసి, మరో హైదరాబాద్ చేయాలని చూస్తున్నారని, దీనిని తాము అంగీకరించమని, అమరావతే రాజధానిగా ఉంటే విశాఖ రాజధానిగా ఉత్తరా...
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 2023 సంవత్సరం ఎంతో కీలకం కానుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు క్యాలెండర్ ఏడాది(2023) అయిన ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బీజేపీ, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో కమలం పార్టీకి కాస్త సానుకూలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఏడాదిన్న...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి…. పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారు. కుప్పం లో నిన్న చంద్రబాబు నాయుడుని పోలీసులు అడ్డుకోవడం పై పవన్ స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు, ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో నంబర్ 1 తీసుకొచ్చారని పవన్ మండిపడ్డారు. ఇలాంటి జీవో గతంలో ఉండి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర...