తెలంగాణలో కొత్త సీఎస్ గా శాంతికుమారి విధుల్లో చేరడంతో.. ఈ పదవిలో ఉన్న సోమేష్ కుమార్ రిలీవ్ అయ్యారు. ఆయన గురువారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో సోమేష్ కుమార్ విజయవాడకు వచ్చారు. తనను ఏపీ కేడర్కు కేటాయిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఆదేశాలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఇం...
తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక ఓ ప్రభంజనమని, ఈ రెండు పార్టీలకు త్వరలో మూడో పార్టీ కూడా కలుస్తుందని ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభావమే లేకుంటే, సొంత పేపర్లో అధికార పార్టీ అలా అక్కసు వెళ్లగక్కదన్నారు. ఈ రెండు పార్టీల కలయికతో అధికార పార్టీ గందరగోళానికి గురవుతోందని, ఆ పార్టీలకు నిజంగానే బలం లేకుంటే జగన్ ప్రభుత్వానికి తత్తరపాటు అవసరం లేదన్నారు. చంద్రబాబ...
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం ఏపీ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఆయనపై భూ కబ్జా అని విపక్షాలు ఆరోపించాయి. దీనిపై శ్రీకాకుళంలో పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. రెవెన్యూ మంత్రిగా సెంటు భూమి కూడా కేటాయించే అధికారం తనకు ఉండదని స్పష్టంచేశారు. అలాంటిది భూములు ఆక్ర...
రాజకీయ ముఖ్య నేతలను సినీ ప్రముఖులు వరసగా కలుస్తున్నారు. నిన్న చంద్రబాబుతో రజనీకాంత్ మీట్ కాగా.. ఇవాళ లోకేశ్తో తారకరత్న సమావేశం అయ్యారు. వరసకు బావ బావమరుదులు కానీ.. పార్టీ విషయాలపై చర్చించినట్టు సమాచారం. అంతేకాదు మరో ఏడాదిన్నరలో ఏపీకి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో లోకేశ్ను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడుతో కూడా ఇద...
బీఆర్ఎస్ పార్టీని క్రమంగా సీఎం కేసీఆర్ విస్తరిస్తూ వస్తున్నారు. ఏపీకే కాదు తెలంగాణకు కూడా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో తొలి బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. సీఎంలు, మాజీ సీఎంలు తరలి వస్తున్నారు. ప్లాన్డ్ ప్రకారం కేసీఆర్ వెళుతున్నారు. ఆ పార్టీపై బీజేపీ మాత్రం విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్ట...
ఏపీ మంత్రి రోజా కి… మెగా స్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య సినిమా త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయన వరసగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలు, కొందరు రాజకీయంగా చేస్తున్న కామెంట్స్ కి బదులు చెబుతున్నారు. ఇటీవల రోజా… పవన్ ని విమర్శించే క్రమంలో చిరంజీవి, నాగబాబులను కూడా విమర్శించారు. వారు సొంత నియోజ...
ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంబాబు ఊహించిన చిక్కు ఎదురైంది. ఆయన మెడకు ఓ కోర్టు కేసు వచ్చి చుట్టుకుంది. ఇంతకీ మ్యాటరేంటంటే… అంబటి రాంబాబు సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టిక్కెట్లు అమ్మకాలు చేస్తున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరా రావు కోర్టులో పిటిషన్ వేశారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోర్టుకు వివరించారు. మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంల...
పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్… కి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డును సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందుకున్నారు. ఈ అవార్డు కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి,ఆయన సతీమణి రమ, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా హాజరయ్యారు. కాగా… ఈసినిమా కోసం పనిచేసిన చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా వైసీపీ మంత్రులు, ముఖ్య నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు . తాజాగా మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఫైర్ అయ్యారు. తనకు వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ అంటే అభిమానమే అంటూ చెప్పారు. అదీ సామాజిక వర్గం పరంగా ఏర్పడిందే అని సెలవిచ్చారు. కానీ పవన్ వైఖరి మాత్రం తమ సామాజిక వర్గం బాధపడేలా ఉందని పేర్కొన్న...
మాజీమంత్రి, టీడీపీ నేత నారాయణకు చెందిన విద్యాసంస్థల కార్యాలయంలో ఏపీ సీఐడీ అధికారులు నిన్న (మంగళవారం) మరోసారి సోదాలు నిర్వహించారు. మాదాపూర్ మిలాంజ్ టవర్స్ పదో అంతస్తులో గల ఆఫీసుకు ఉదయం 10 గంటలకు 40 మంది అధికారులు చేరుకుని, అర్ధరాత్రి వరకు తనిఖీలను చేపట్టారు. పలు హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరాతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని వై...
శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనవరి 12వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి బహిరంగ సభకు అంతా సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జరుగనుంది. ఈ సభలో జనసేన పార్టీ 100 మంది యువతకు నిరుద్యోగం, ఉపాధి, అభివృద్ధి తదితర అంశాలపై ప్రసంగించేందుకు అవకాశమిస్తారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు అక్కడి నుండి ప్రసంగించనున్నారు. ఈ యువ శక్తి ప్రోగ్రామ్ ద్వారా యువతకు మరింత...
ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీకి తగినంత గుర్తుంపు సంపాదించుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీజేపీ నేత సోము వీర్రాజు.. తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా వేదికను నాయకులు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేస్తున్న అభివృద్ధి...
రాష్ట్ర విభజన తర్వాత…. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా అంశం మరుగునపడిపోయింది. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో…. కాంగ్రెస్ ఇచ్చిన హామీని బీజేపీ పట్టించుకోవడం మానేసింది. ఎన్నిసార్లు ఎంత మంది నేతలు అడిగినా… కేంద్రం స్పందించలేదు. మళ్లీ… అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో… మరోసారి విభజన హామీలు, ప్రత్యేక హోదా తెరమీదకు వచ్చాయి. ప్రత్యేక హోదా సాధిస్తామన...
మైలవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని అనిపిస్తూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాలు చూస్తూనే ఉన్నానని చెప్పారు. తాను చిన్నతనంలో తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని ఆయన అన్నారు. అయితే…. ఒకప్పటి రాజకీయాలకీ, ఇప్పటి రాజకీయాలకీ చాలా తేడాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కోసారి రాజకీయాల్లో...
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుతో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ నేతలతో సినీ ప్రముఖుల భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. చంద్రబాబు- రజనీ మంచి స్నేహితులు.. కానీ రాజకీయ కోణం కూడా ఉంటుంది. నిజానికి రజనీకాంత్కు తమిళనాడులో అభిమానులు ఎక్కువ. తలైవా అంటూ ఆరాధిస్తారు. ఆయనను రాజకీయ పార్టీ పెట్టాలని కోరాగా మక్కల్ మంద్రం పేర...