• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Salur : సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ప్రారంభించిన సీఎం జగన్

సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు

August 25, 2023 / 04:13 PM IST

Auto బోల్తా.. సాయం చేసిన ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మానవత్వాన్ని చాటుకున్నారు. అటుగా వెళ్తున్న ఆర్కే కాన్వాయ్ ఆపి.. ఆటోను పైకి లేపేందుకు సాయం చేశారు.

August 24, 2023 / 09:11 PM IST

Nara Lokesh: గన్నవరం రచ్చతో నారా లోకేష్‌కు నోటీసులు

గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడరని, వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని..వైసీపీ నాయకుల ఫిర్యాదుతో నారా లోకేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

August 24, 2023 / 12:20 PM IST

Vijayawada:లో భారీ అగ్ని ప్రమాదం..300 బైక్స్ దగ్ధం

ఏపీలోని విజయవాడ(Vijayawada) బెంజిసర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. ఈ నేపథ్యంలో ఓ షోరూంలో ఉన్న దాదాపు 300కు పైగా బైక్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ఆరంభించారు.

August 24, 2023 / 11:42 AM IST

Vidadala Rajini: రజనీపై విజయసాయిరెడ్డి ఫైర్..కారణం అదేనా?

ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నేతల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పల్నాడు జిల్లాలో పర్యటించిన విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) మంత్రి విడదల రజనీ(Vidadala Rajini)పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు కీలక నేతలను విడదీశారని గుర్తుచేశారని తెలిసింది

August 24, 2023 / 09:44 AM IST

Donkey Milk: రూ.10 వేలకు చేరువగా లీటర్ గాడిద పాలు!

గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, రోగ నిరోధక శక్తి ఉందని ఈమధ్యనే గాడిద పాలను కొనుగోలు చేయడం ఎక్కువవుతోంది.

August 23, 2023 / 10:15 PM IST

Posani Krishnamurali: నారా లోకేష్‌ నుంచి ప్రాణ హాని ఉంది : పోసాని

తనకు ప్రాణహాని ఉందని, అది కూడా టీడీపీ నేత నారా లోకేష్ నుంచేనని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు.

August 23, 2023 / 05:52 PM IST

Mini జమిలీ ఎన్నికలు.. ఏపీలో ముందస్తు, తెలంగాణలో వెనకకు.. ఎప్పుడంటే..?

మినీ జమిలీ ఎన్నికలపై బీజేపీ ఆలోచిస్తోంది. ఫిబ్రవరిలో 12 రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు.. లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటోంది.

August 23, 2023 / 09:49 AM IST

Politicsలోకి అనసూయ.. అందుకే ఇవన్నీ: వేణు స్వామి సంచలనం

యాంకర్ అనసూయ రాజకీయాల్లోకి వస్తారని జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమె ఇటీవల ఏడ్చిన వీడియో రిలీజ్ చేసి.. సానుభూతి పొందే ప్రయత్నం చేశారని తెలిపారు.

August 23, 2023 / 07:55 AM IST

Yuvagalam పాదయాత్రలో కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ ఫ్లెక్సీలు

యువగళం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి

August 22, 2023 / 05:55 PM IST

Partyని అనలే, కేసీఆర్‌ను కూడా.. హరీశ్‌పై కామెంట్స్ గురించి మైనంపల్లి

బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను తాను ఏమీ అనలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మల్కాజ్ గిరి, మెదక్ ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని.. హైదరాబాద్ వచ్చిన తర్వాత అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

August 22, 2023 / 02:14 PM IST

South central Railway: ప్రయాణికులకు షాక్..భారీగా రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ

దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈనెలాఖరు వరకూ ఆ రైళ్లు రద్దయ్యాయి. విజయవాడకు వెళ్లే సెక్షన్ పరిధిలో వివిధ పనులు నిమిత్తం రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

August 22, 2023 / 01:03 PM IST

Bandisanjay: వేంకటేశ్వరస్వామిని అవమానిస్తే పుట్టగతులుండవు..బండి సంజయ్ వార్నింగ్

శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులను టీటీడీ భయపెడుతోందని, వేంకటేశ్వరస్వామిని అవమానిస్తే పుట్టగతులుండవని బీజేపీ నేత బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై విమర్శలు గుప్పించారు.

August 22, 2023 / 10:25 AM IST

VandeBharath Express: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..అక్కడి నుంచి మరో వందేభారత్ రైలు!

తిరుమల శ్రీవారి భక్తుల కోసం రైల్వే శాఖ మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనుంది. పుదుచ్చేరి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది.

August 21, 2023 / 10:25 PM IST

Prudvi: జగన్ పై ద్వేషం పెంచుకుంటున్న నటుడు పృథ్వీ..!

2019 ఎన్నికలకు ముందు, కొంతమంది టాలీవుడ్ నటులు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ వేవ్‌ని పసిగట్టారు. ఆ సమయంలో అందరూ జగన్‌కు మద్దతుగా నిలిచారు. వైసీపీ కోసం ప్రచారం చేశారు. అలాంటివారిలో టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కూడా ఒకరు. వైసీపీ తరపున ప్రచారం చేస్తూ మీడియా ముందు కూడా వచ్చారు. ఎన్నికల ప్రచారం చేశాడు. పార్టీలో కూడా చేరాడు.

August 21, 2023 / 10:02 PM IST