CTR: సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కరపత్రాలను ఆవిష్కరించారు. వంద రోజులలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.