• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Rohit Sharma: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ..వీడియో వైరల్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించారు.

August 13, 2023 / 05:42 PM IST

Ramgopal Varma: టీడీపీ నేతకు ఆర్జీవీ కౌంటర్

టీడీపీ నేతపై ఆర్జీవీ ఫైర్ అయ్యారు. ఆర్జీవీని బట్టలిప్పి కొడతానని వార్నింగ్ ఇచ్చిన ఆ సీనియర్ నేతకు డబుల్ ఖబర్దార్ అంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

August 13, 2023 / 03:19 PM IST

Rushikonda: కట్టడాలపై టీడీపీ, వైసీపీ మధ్య ట్విట్టర్లో లొల్లి

ఏపీ విశాఖలోని రిషికొండ(rushikonda) కట్టడాలపై అధికార వైసీపీ(YSRCP), ప్రతిపక్ష టీడీపీ(TDP) పార్టీల మధ్య సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటు విరుచుకుపడుతున్నారు. మీరంటే మీరే అక్రమాలు చేశారని దుయ్యబట్టుకుంటున్నారు. అయితే ఈ లొల్లి ఏంటో ఇప్పుడు చుద్దాం.

August 13, 2023 / 02:05 PM IST

Triangle love: ఎవరితో ఉండాలో తెలియక ఇంటర్ యువతి మృతి

ఒకరిని ప్రేమించింది(love)..అతనికి తెలియకుండా మరో వ్యక్తిని పెళ్లి(marriage) చేసుకుంది. ఆ విషయం తెలిసి ఎవరు కావాలో తేల్చుకోవాలని వారిద్దరూ అడగడంతో.. ఆత్మహత్యకు(suicide attempt) పాల్పడింది. ఈ ముక్కోణపు ప్రేమకథ ఏపీ వైజాగ్‎లోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

August 13, 2023 / 01:31 PM IST

DGP KV Rajendranath Reddy: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే తాటతీస్తాం

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రజాప్రతినిధులు సహా ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP KV Rajendranath Reddy) స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కొత్త డీఎస్పీ ఆఫీసు(dsp office)ను ప్రారంభించిన నేపథ్యంలో పేర్కొన్నారు.

August 13, 2023 / 09:06 AM IST

TTD : తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్

తిరమలకు వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

August 12, 2023 / 09:08 PM IST

Fever: ఏపీలో కొత్త రకం జ్వరం.. కుప్పంలో మొదటి కేసు నమోదు

ఏపీలో కొత్తరకం జ్వరాన్ని వైద్యులు గుర్తించారు. స్క్రబ్ టైపర్ అనే ఆ జ్వరం శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం చూపుతుందని, జ్వరం వచ్చిన వారు కచ్చితంగా వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.

August 12, 2023 / 04:51 PM IST

Rain Alert: వాతావరణశాఖ హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో వారం పాటు వర్షాలు

తెలుగురాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. మరో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.

August 12, 2023 / 04:04 PM IST

AP CMO: డిజిటల్ సంతకాల ట్యాంపరింగ్ కేసులో ఐదుగురు అరెస్టు

ఏపీలో సీఎంఓలో డిజిటల్ సంతకాల ట్యాంపరింగ్ కేసు పురోగతికి వచ్చింది. ఇందులో భాగస్వామ్యులు అయిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ ఎస్పీ తెలిపారు.

August 12, 2023 / 03:17 PM IST

TTD మార్గంలో ప్రతి 10 మీటర్లకో సెక్యూరిటీ గార్డు : ఈవో ధర్మారెడ్డి

చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది

August 12, 2023 / 03:19 PM IST

Chandrababu: తిరుమలలో రక్షణ చర్యలు ఉన్నాయా.. ఇంకెన్ని జరగాలి

కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ళ చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్ళముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధికారుల నిర్లక్ష్యం అని పేర్కొన్నారు.

August 12, 2023 / 02:45 PM IST

Pawan Kalyan: దండుపాళ్యం బ్యాచ్‌‌కు వాలంటీర్లకు తేడా లేదు

విశాఖలో వాలంటీర్ చేతిలో చనిపోయిన వృద్దురాలి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పరామర్శించారు.

August 12, 2023 / 02:25 PM IST

Police: యువతికి మత్తు మందు ఇచ్చి పోలీస్ అత్యాచారం

కాపాడాల్సిన పోలీసు అధికారే కామంతో ప్రవర్తించాడు. పుట్టినరోజని ఉందంటూ ఓ యువతిని ఇంటికి పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆపై వీడియోలు కూడా తీసి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అయితే యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

August 12, 2023 / 09:51 AM IST

Chandrababuకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి: సీఎం జగన్

చంద్రబాబును జనాలు నమ్మడం లేదని.. అందుకే పుంగనూరు, అంగళ్లులో గొడవ చేసి, సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేశారని సీఎం జగన్ ఆరోపించారు.

August 12, 2023 / 09:48 AM IST

Pawan: సముద్రాన్ని వీక్షిస్తూ శాంతి వచనాలు చెబుతారా..? జగన్‌పై పవన్ ఫైర్

రుషికొండలో అక్రమ నిర్మాణాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గళమెత్తారు. ప్రకృతి వనరులను మింగేస్తూ.. ప్రభుత్వ ఆస్తులను కాజేస్తున్నారని విరుచుకుపడ్డారు.

August 12, 2023 / 08:12 AM IST