ASR: దేవీపట్నం మండలం ఇందుకూరు స్థానిక స్త్రీ శక్తి భవనంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి పాల్గొని వంద రోజులలో కూటమి ప్రభుత్వం పింఛన్లు పెంచడం జరిగిందని, అలాగే రాబోయే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తెలిపారు.