ఓ వ్యక్తికి 658 సిమ్ కార్డులున్నాయి. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్ అధికారులు పోలీసులకు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి మోసాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ వివాహం అత్యంత నిరాడంబరంగా సాగింది . రాజస్థాన్కు చెందిన దేవేంద్రకుమార్ను అపరాజిత సింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
మెగా ఫ్యాన్స్ విజయవాడలో మెయిన్ రోడ్డుపై చిరంజీవి అభిమానులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏ1గా కేసు నమోదు చేశారు
ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వాలంటీర్ ఏకంగా ఓ మహిళ బ్యాంక్ ఖాతా నుంచి ఆమెకు తెలియకుండానే లక్షా 70 వేల రూపాయలను తీసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు తెలిపింది.
దిల్ రాజు ఇటీవలే తెలుగు చలనచిత్ర వాణిజ్య సంస్థ కి అధ్యక్షుడయ్యాడు. తాజా సమాచారం ప్రకారం, రెండు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమకు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడానికి దిల్ రాజు ఏపీ సీఎం జగన్, టీఎస్ సీఎం కేసీఆర్ను కలవాలని ప్లాన్ చేస్తున్నారు.
ఏపీ రాజకీయాలు ఎక్కువ సినిమా స్టార్స్ చుట్టూ తిరుగుతున్నాయి
ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు రాజకీయంగాను ఫుల్ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. దీంతో పవన్ పై రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కొడాలి నానికి వార్నింగ్ ఇస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
ఫోర్బ్స్ జాబితాలో దివి ల్యాబ్స్ అధినేత మురళి దివికి చోటు దక్కింది. రూ.53 వేల కోట్ల ఆస్తులతో ఆయన హైదరాబాద్లోనే రిచ్చెస్ట్ మ్యాన్గా చరిత్ర సృష్టించాడు.
ఏపీ ప్రభుత్వం పై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పై గుడివాడ ఎమ్మెల్యే కోడలి నాని స్పందించారు
పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలలు బానే ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు.. 24 గంటల్లోపే భార్య భర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
వాల్తేరు వీరయ్య 200 ఆడిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో చిరంజీవి స్పందిస్తూ ఏపీ రాజకీయాలపై కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిల్లో 200 డేస్ ఒక సినిమా ఆడటం అంటే మాములు విషయం కాదంటునే.. ఏపీ పాలకులు ప్రజల ఉపాధి, ప్రత్యేక హోదా గురించి పోరాడితే బాగుంటుందని సినిమా పరిశ్రమపై పడడం దేనికి అని చురకలు పెట్టారు.
మద్యం తాగిన మత్తులో కారును నడిపి రోడ్డుమీద హల్చల్ చేసిన యువకులు. స్పీడ్గా దూసుకొచ్చిన కారుతో చెట్టును ఢీ కొట్టారు. ఆ తరువాత అదపుతప్పి అటుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
ఎన్టీరామారావుకే వెన్నుపోటు పొడిసిన ఘనత చంద్రబాబుకు ఉందని, అతను ఎవరినైనా అవసరాలకు వాడుకొని పక్కన పెడతాడని కొడాలి నాని పేర్కొన్నారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ మార్పు తీసుకొస్తామంటే స్వాగతిస్తామన్న నాని చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే బట్టలు ఊడదీసి రోడ్డుమీద నిలబెడుతామని అన్నారు.
పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ హనీట్రాప్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పడ్డాడు.