NDL: ఆత్మకూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మండల, పట్టణంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ పరంగా పలు అంశాలపై చర్చించారు. ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే శిల్పా తెలియజేశారు.