మన్యం: పార్వతీపురం ఐటిడిఎ ఇంఛార్జ్ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ శనివారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఐటీడీఏ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.