PLD: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమం శనివారంతో ముగిసిందని పల్నాడు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో సార్ట్ యువర్ బిసినేస్ (SYB) అనే ప్రోగ్రాం ద్వారా నరసరావుపేట వాగ్దేవి కళాశాలలో యువతీ యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు.