ఆంధ్రప్రదేశ్లో జూన్ 12న నూతన ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి విశిష్ట అతిథిగా హాజరు కావాలని ప్రత్యేక ఆహ్వానం అందింది.
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువుదీరనున్న ప్రభుత్వం ఏర్పాటుకు మమ్మల్ని సైతం ఆహ్వానించండి అని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కూటమి అభ్యర్థించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు వేదికైన కేసరపల్లి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేశినేని నాని పొలిటికల్ జర్నీ ముగిసింది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయాలకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రత్యేకపూజలో పాల్గొన్నారు సోమవారం ఉదయం అనకాపల్లిలోని నూకాలమ్మ తల్లి ఆలయాంలో ఆయన అనుచరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియా ఈ మేరకు వార్తలు ప్రచురించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ కొత్త టీమ్ ఏర్పాటయింది. కూటమిలో ఎంపీలకు కూడా ఈసారి కేబినెట్లో స్థానం దక్కింది. ఏపీ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రామ్మోహన్ నాయుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు.
కొత్తగా శాసన సభకు ఎన్నికైన వారిలో ఏకంగా 79 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది.
ఓ వైపు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటు తేదీని ప్రకటించారు.
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు మృతి పట్ల దేశ రాష్ట్రపతి, ప్రధానితో పాటుగా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశం ఒక టైటాన్ని కోల్పోయిందంటూ ద్రౌపదీ ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ఫలితాలు మెగా కుటుంబంలో చెప్పలేనంత సంతోషాన్నినింపాయి. ఈ నేపథ్యంలో మీసం మెలేస్తూ ఉన్న ఫోటోతో పాటు నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత గుడ్లతో దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకముందే దారుణమైన దాడులు చేస్తుందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోస్టు చేశారు. తమ పార్టీ కార్యకర్తల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర గవర్నర్ను ఎక్స్ వేదికగా కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరపరాజయం అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రాష్ట్రంలో కొంత ఆశాంతి నెలకొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై జగన్ స్ప...
ఎన్నికల కోడ్ రావడానికి కొన్ని రోజుల ముందే ఏపీలో 1800 మంది టీచర్లకు బదిలీలను నిర్వహించారు. అయితే వాటిని ఇప్పుడు రద్దు చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న తరుణంలో ఐఏఎస్ అధికారుల నియామకంలోనూ కీలకమైన మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఏపీ కొత్త సీఎస్గా విజయానంద్ను నియమించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి.