ప్రకాశం: తర్లుపాడు గ్రామంలో గల కోట బజార్లో మీర్జపేట గ్రామంలో పంచాయితీ రాజ్ ఏఈ మహంకాలయ్య పర్యవేక్షణలో కాంట్రాక్టర్ కాలంగి శ్రీనివాసులు, రోశప్ప నాయుడు, నరసింహ ఆధ్వర్యంలో సీసీ రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ దుర్గా భవాని, కాశీరెడ్డి, పిన్నిక శంకర్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.