SKLM: ఎచ్చెర్లలో ఉన్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటీ) నూతన సంచాలకులుగా ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన విశ్వవిద్యాలయ రిజిస్టార్గా కొనసాగుతున్నారు. విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాల పెంపు, ఒత్తిడి లేని విద్యపై దృష్టి సారిస్తామని తెలిపారు.