PLD: నరసరావుపేటలో నిర్వహించిన అమృతోత్సవంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సోమవారం పాల్గొన్నారు. కేరళ, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి స్వాములు, గురువులు, ఆశ్రమ పీఠాధిపతులు హాజరు కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. భాష్య పారాయణంతో అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు అన్నారు.