NLR: జిల్లా రూరల్ పరిధిలోని 18వ డివిజన్లో బుధవారం రూ.74 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు నివాసముండే ప్రాంతాలలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.