KMR: దేశంలో ఢల్లీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామని మాజీ MP BB పాటిల్ అన్నారు. నేడు MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ప్రశ్నించడానికి బీజేపీ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.