SKLM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. గురువారం ఆయన ఆయన కార్యాలయంలో ఐదు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.