ASR: మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని పాడేరు డీఎస్పీ అభిషేక్ అన్నారు. గురువారం అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో ఎస్సై గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్లాస్ మాప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు విద్యార్ధినీలకు మహిళా హక్కులు, చట్టాలు గురించి వివరించారు. మహిళలకు సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలపాలని ప్రిన్సిపాల్ చలపతిరావు సూచించారు.