సత్యసాయి: ధర్మవరంలోని ఎన్జీవో హోమ్లో నిర్వహించిన ఫ్రెండ్స్ షటిల్ టోర్నమెంట్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా స్నేహభావాన్ని బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
Tags :