SKLM పెండింగులో ఉన్న ఈ-చలానాలు చెల్లించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా బుధవారం తెలిపారు. ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలతో ఇటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఈ చలానాలు కట్టని వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ లోక్ అదాలకు పోలీసులు హాజరు కావాలన్నారు.