కృష్ణా: మిత్రుడు తీసుకెళ్లిన ఫోన్ తిరిగి అందకపోవడంతో ఏర్పడిన మానసిక ఒత్తిడి ఓ యువకుడి ప్రాణాలను తీసింది. పోలీసుల సమాచారం మేరకు NTR (D) చందర్లపాడు(M) చింతలపాడుకి చెందిన బత్తుల నరసింహారావు (19) కొంతకాలంగా పునాదిపాడులో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవల వణుకూరు చెందిన స్నేహితుడు అతని ఫోన్ తీసుకెళ్లగా, పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు.