NLR: సైదాపురం పరిధికి చెందిన ఓ వ్యక్తిని, కేశవరంనకు చెందిన సాయ, కవిత అనేవారు సాప్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ. 8.30 లక్షల నగదు తీసుకుని మోసం చేశారని బాధితులు ఎస్పీ అజితా వేజెండ్లకు వినతి పత్రం అందజేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తన సమస్యను తెలియజేస్తూ, నగదును తీసుకోవడమే గాక తిరిగి తననే బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని బాధితులు కోరారు.