ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జీఎస్టీ 2.Oపై విద్యార్ధులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇటువంటి పోటీల వలన జీఎస్టీ 2.Oపై విద్యార్ధులకు మరింత అవగాహన కలుగుతుందని ప్రిన్సిపాల్ డా.నాయక్ అన్నారు. జీఎస్టీ జీరో అయిన వాటికి మించి సామాన్యులకు ఆర్ధిక భద్రత కలిగించే ఆరోగ్య, జీవిత బీమా నిలుస్తుందని కామర్స్ అధ్యాపకులు రాజు తెలిపారు.