SKLM: చేపలతో విలువదారిత ఉత్పత్తుల తయారు చేయడం ద్వారా మత్స్యకారులు, చేపల పెంపకందారులు ఆదాయం పొందవచ్చు అని ఆమదాలవలస KVK ప్రధాన శాస్త్రవేత్త కె.భాగ్యలక్ష్మి అన్నారు. KVK కేంద్రంలో జాతీయ మత్య అభివృద్ధి మండల ఆధ్వర్యంలో చేపలు, రొయ్యల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పై సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.