W.G: పాలకోడేరు జెడ్పీటీసీ పెద్దిశెట్టి లక్ష్మీ తులసి, సుబ్రహ్మణ్యం దంపతులు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి ఆదివారం టీడీపీలో చేరారు. వారికి రఘురామ కృష్ణరాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీసీ ఛైర్మన్ మంతెన రామరాజు, గంటా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.