PLD: నూజెండ్ల మండలంలో వారం రోజులుగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం మండలంలోని వీ. అప్పాపురంలో అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో పొల్గొన్న డిప్యూటీ తహశీల్దార్ బాల వెంకటేశ్వర్లకు గ్రామ రైతులు తమకు సంబంధించిన పోలాలకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు.